Category: తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…

ఘనంగాహైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగము 2025-2026 ఆవిష్కరణ

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…

జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కార్యవర్గ సమావేశము

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ మహిపాల్ ఆధ్వర్యంలో సోమవారం రోజునా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల చైర్మన్ లను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక…

పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహరి గోడ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం

మనన్యూస్,కామారెడ్డి:మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 85లో నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవధాన్ కాన్వెంట్ వారు నిర్మిస్తున్న భూమిలో ప్రహరీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు,రామేశ్వర పల్లి తాండ రైతులు…

రైతులకు ఇబ్బందులు లేకుండా దాన్యం కొనుగోలు చేస్తాం. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట రైతు వేదికలో మహా గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ ఆదాయ వ్యవహారాల గురించి…

నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి..ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 20 లక్షల…

మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలి.ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

మాగనూరు ఘటనకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం మూల కారణం.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మక్తల్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.…

శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము యందు హుండీ లెక్కింపు గద్వాల టౌన్ జమ్మిచేడు

మనన్యూస్,గద్వాల జిల్లా:హుండీలలెక్కింపుతేది: 28-03-2025 శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారిఆర్. పురెంధర్ కుమార్ ,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్…

42మంది పోలీస్ సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ జిల్లా నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం:యువత బెట్టింగ్ సైడ్ వెల్లి జీవితాలను నాశనం చేసుకోవద్దుగద్వాల సీఐ టి.శ్రీను.జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం…