Category: తెలంగాణ

పంచాయతీ ఆఫీసు అద్దాలు ధ్వంసం

మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణగ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు…

అనుమతులు లేని ఇసుక ట్రిప్పర్ పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దామరగిద్ద ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేని…

ఇఫ్తార్ విందులో పాల్గొన్నఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మనన్యూస్,హయత్ నగర్:డివిజన్ పరిధిలోని పాత గ్రామం నందు ఉన్న చిన్న మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని…

పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల్ పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్జి ల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాగంగా అమలు పరిచే ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీ గా అమలు…

పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్…

జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ నియామక పత్రాలు అందజేంత

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ చైర్మన్ మమ్మద్ యాసిన్,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారంగా కామారెడ్డి జిల్లా చైర్మన్ మర్రి మహిపాల్ జనరల్ సెక్రెటరీ విజయ భాస్కర్ రావు కన్వీనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్స్…

నాణ్యతతో పనులు చేపట్టాలి. డిప్యూటీ ఈఈ ప్రభాకర్.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్డు పనులను డిప్యూటీ ఈఈ ప్రభాకర్ పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, నాయకులు…

అటవీశాఖ అధికారులు లారా?సాసర్లు సరే… నీళ్లు ఏవి?

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఒకవైపు అంతరించిపోతున్న అడవుల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో ఉండవలసిన జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా అడవిలో తినడానికి కావలసిన ఆహారం లేక, మరోపక్క త్రాగడానికి నీళ్లు లేక వన్యప్రాణులు గ్రామాల మీద పడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చిరుత…

ఆర్యభట్ట ఉన్నత పాఠశాలలో ముగ్గురికి నవోదయలో స్థానం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆర్య బట్ట ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులకు నిజాంసాగర్ లోని నవోదయ పాఠశాలలో స్థానం సాధించారు.ప్రతిక్షణం,అశ్వ సే న సాయి,హర్షవర్ధన్. నవోదయ పాఠశాలలో స్థానం సంపాదించారు.రెండేళ్ల క్రితం స్థాపించిన ఆర్యభట్ట పాఠశాలలో రెండేళ్ల…