Category: తెలంగాణ

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేదెప్పుడు?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..సర్పంచ్ రమేష్ యాదవ్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) జూన్ 6: గున్కుల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ గంగి రమేష్ యాదవ్ అన్నారు.శనివారం మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,…

.12 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్…

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

కోల్పూర్- కొర్తికొండ, కుసుమూర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ…

మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…

జనసేన పార్టీలో చేరిన యువ నాయకుడు ప్రేమ్ గాంధీ– పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ప్రకటనప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాలే లక్ష్యం – పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం

Mana Dhyasa :- ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాల ప్రోత్సాహం, అవినీతి రహిత సమాజ నిర్మాణం, యువతకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యాలతో పనిచేస్తున్న జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ…

ఘనంగా చిదర నాగేందర్ పెళ్లిరోజు వేడుకలు.

దిల్సుఖ్నగర్, Mana Dhyasa : గద్దన్నారం ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రెసిడెంట్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి ఫౌండర్ వైస్ చైర్మన్ చిదర నాగేందర్ పెళ్లిరోజు సందర్భంగా గడ్డి…

ప్రముఖ సామాజిక కార్యకర్త, “సేవా రత్న” అవార్డు గ్రహీత కొల్లూరు యాదగిరి స్వామి

Mana Dhyasa :- కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. చెన్నై నగరంలోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ‘యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ’ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు.ఈ సందర్భంగా న్యూ…

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.మండల అధ్యక్షులు ప్రజాపండరి

మన ధ్యాస ,నిజాంసాగర్,: ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.పండరీ మాట్లాడుతూ..ఈ సమావేశంలో పార్టీని గ్రామ…