Category: తెలంగాణ

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్మాన్ చికిత్స వైద్యులచే ఉచిత ఆరోగ్య శిబిరo

మనన్యూస్,కర్మన్,గాట్:ఆయుష్మాన్ చికిత్సలయ ద్వారా అన్ని రకాల చికిత్సా విధానాల సమ్మిళితంతో ఒక కొత్త తరహాలో పరిష్కారం చూపించడానికి పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల…

చైతన్యపురి డివిజన్ లో దోమల మందు తో ఫాగిగింగ్,,కార్పొరేటర్ రంగా నర్సింహా

మనన్యూస్,చైతన్యపురి:ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం,భవాని నగర్ కాలనిలో దోమలు సమస్య మీద కాలనీ వాసులు పిర్యాదు చేయగా స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా కాలనీవాసులతో జిహెచ్ఎంసి ఎంటమాలజీ ఏఈ రాంబాబు,జవాన్ రంజిత్ తో దోమల మందు తో…

వట్టిమర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మనన్యూస్,కొత్తపెట్:నకెరికల్ నియోజకవర్గంచిట్యాల మండలం వటిమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మెలనం నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా తమకు అన్నాడు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయులు కంచర్ల మోహన్ రెడ్డి,ఉపాధ్యాయులు కొండకిందిఅంజి…

అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

మనన్యూస్,నారాయణపేట:ఆత్మకూరు పట్టణంలోని బాబా కాలనీలో టీఎన్జీవో బిల్డింగ్ పక్కన ఉన్న 20 ఫీట్ల రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు శనివారం…

సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్

మనన్యూస్,మహేశ్వరం:మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ గారిని…

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి..అభివృద్ధి చేసుకుందాం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లికార్జున్…

అనుమతి లేని ఇసుక లారీ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…

అసత్యాల వేదికగా బిఆర్ఎస్ సోషల్ మీడియా

మనన్యూస్,పినపాక:చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా,అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడీశాల రామనాథం ఎద్దేవా చేసారు.శుక్రవారం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామనాథం మాట్లాడారు.…

మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

మనన్యూస్,నారాయణ పేట:రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.రాష్ట్రంలో…