రోడ్డు పక్కన నివసిస్తున్న అనాధ కుటుంబానికి దుప్పట్లు పంపిణీ చేసిన కురుమ సాయిబాబా
మన న్యూస్,ఎల్లారెడ్డి ,నిజాంసాగర్,గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేక పోతున్న సమయంలో రోజు బిక్షటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ అనాధ కుటుంబం తల్లితోపాటు ఇద్దరు చిన్న పిల్లలు చలికి…
నాణ్యతమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.సహాయదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
మన న్యూస్,నిజాంసాగర్,( బాన్సువాడ ) బాన్స్ వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు డైట్ చార్జీలను, మేస్ చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే…
దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ…
మద్యం సేవించి 100 డైల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన వ్యక్తి బైండోవర్
మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి,రాత్రి సమయంలో మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు బానోతు రమేష్ అనే వ్యక్తిని మాచారెడ్డి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అత్యవసర సమయంలో…
పురుగుల మందు సేవించి 108 వాహన ఈఎంటి ఉద్యోగి మృతి.డబ్బులు ఇప్పించుటకు మధ్యవర్తిగా ఉండటమే మృతికి కారణమ
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో 108 వాహనంలోఈఎంటి ఉద్యోగిగా పనిచేస్తున్న మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ అనే యువకుడు గత నెల 30 వ తారీఖున పురుగుల మందు సేవించి ఈ విషయం ఇంట్లో…
ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు
మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో…
ఆర్.అండ్.బి. శాఖ నిర్లక్ష్యమా..పాలకుల వైఫల్యమా..?
మన న్యూస్: పినపాక నియోజకవర్గం నిధులు వస్తున్న.. రహదారి కష్టాలు ప్రజా ధనం ఎవరు సొంతం పట్టించుకోని పాలకులు అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడతారా?సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్…
నా రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో.నా రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో…ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ గారు గత కొద్ది రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని వారి ఆర్థిక పరిస్థితి గమనించినటువంటి…
నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లంక మల్లారం గ్రామం లో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయన్ని శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం…
ఆదిభట్ల పురపాలక సర్వసభ్య సమావేశంఓ ఆర్ ఆర్ నుండి ఆదిభట్ల వెళ్లే రోడ్డు మార్గానికి రతన్ టాటా మార్క్ గా నామకరణం
మన న్యూస్: ఆదిభట్ల పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులతో మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు…