Category: తెలంగాణ

తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…

కార్స్ కాఫీ -పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మనసురాబాద్:ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా మహేందర్ మాలోత్ నేతృత్వంలో కార్స్ కాఫీ పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్స్ & కాఫీ లో…

బెలూన్స్ డెకొర్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రాఘవేంద్ర కాలనీ లో విశాల్ సూపర్ మార్కెట్ కి సమీపంలో బిల్లుపల్లి నవీన్,బిల్లుపల్లి పిచ్చిరెడ్డి నేతృత్వంలో బెలూన్స్ డెకొర్జ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా కొత్తపేట కార్పొరేటర్…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్, ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక…

చిరుమల్ల జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక…

పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ కష్టకాలంలో ఉన్నవారికి ఆపద్భాందవుడు పలుమార్లు స్థానిక ఎన్నికల్లో ఓటమి.కొనఊపిరి వరకు ప్రజలకే తన జీవితం అంకితం అంటున్న కర్నె రవి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు.ఓటమి వెంటాడిన మనోధైర్యం కోల్పోలేదు.నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ,ప్రజా సమస్యలపై పోరాటం…

జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తాం.. ప్రొఫెసర్ కోదండరాం

మనన్యూస్,ఎల్బీనగర్,హైదరాబాద్:ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,ఆరోగ్య భద్రత,జిహెచ్ఎంసి చెత్త రవాణా వంటి అంశాలపై ప్రధాన ఎజెండా గత పాలకుల్లాగా దర్వాజాలు బంద్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు నిరసనలు తెలుపకుండానే జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…