Category: ఆంధ్రప్రదేశ్

ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ కాళహస్తిశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈవో బాపి రెడ్డి గారుముందుగా వేద పండితులు స్వామివారి శేష…

ఏలేశ్వరం నడిబొడ్డున ఉన్న బంగారం షాపులో రూ 30 లక్షలు చోరీ.

నగల దుకాణంలో చోరీపోలీసు జాగిలంతో క్లూస్‌ టీం పరిశీలన 30 లక్షలు ఆభరణాలు చోరీ దుకాణం వెనుకవైపు గోడ తవ్వి దొంగతనం పక్కా వ్యూహంతో వ్యవహరించిన దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం మనన్యూస్,ఏలేశ్వరం:నగర పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డు బాలాజీ చౌక్…

సాలూరు బీసీ హాస్టల్ వార్డెను సస్పెండ్ చేయాలి,,ఎస్ఎఫ్ఐ డిమాండ్

జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందించిన నాయకులు మనన్యూస్,సాలూరు:పార్వతీపురం జిల్లా సాలూరులో బీసీ హాస్టల్ లో అన్నం బాగోలేదని అడిగిన విద్యార్థులను హాస్టల్ నుండి తరిమేయడం అన్యాయమని,దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందని నాయకులు అన్నారు.సాలూరు బీసీ సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెను…

జైన్ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి హాజరైన డాలర్స్ గ్రూప్ అధినేత

మనన్యూస్,తిరుపతి,రూరల్:డాలర్స్ గ్రూప్ అధినేత తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు శ్రీ దేవాసి సమాజ్ మహమండల్ వారి ఆహ్వానం మేరకు తిరుపతి దామినేడు సమీపంలో నూతనముగా ఏర్పాటు చేసిన శిర్ ప్రంచంద్ ఆలయ పునరుద్ధరణ ముగింపు కార్యక్రమంలో…

1/ 70 చట్టాన్ని సవరణ చేయాలి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా,అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల11 తేదీ 12వ తేదీ రెండు 48 గంటలు నిరవధిక మన్యం బందును విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకురు అప్పలస్వామి అన్నారు.ఈ సందర్భంగా…

104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలి

మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో 104 యూనియన్ అధ్యక్షులు డర్రు ఆనందరావు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లాలో 64 మంది 104 డ్రైవర్స్…

గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి,ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా…

శాఖాహారం ప‌ట్ల మ‌రింత అవ‌గాహాన క‌ల్పించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:అహింసా ధ్యాన మ‌హోత్స‌వంలో భాగంగా తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎంతో ముఖ్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.మెగా…

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియార్

మనన్యూస్,తిరుపతి:రామస్వామి నాయకర్ గొప్ప మానవతావాది మూడ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమే అని మనుషులందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని మనుష్యులు అందరికీ స్వతంత్ర స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప…

ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ గారిని సన్మానించిన.రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ ఆలీ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటశదీర్ రెడ్డి ఆదేశానుసారం.ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు.ఎంఏ షరీఫ్ ను రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకిర్ అలీ సన్మానించడం జరిగింది.షరీఫ్ తో ముస్లిం అభివృద్ధి గురించిమాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు గతంలో మన ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని…