Category: ఆంధ్రప్రదేశ్

ఉరవకొండ లోని గుంతకల్ రోడ్‌లో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం

ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో…

కర్ణాటక, కేరళ ధర్మ ప్రచారణ యువసేన సభ చైర్మన్ కె. గోపి వారిని ఘనంగా సన్మానించిన ఆంధ్ర ప్రదేశ్ గౌడ్ సంఘం కార్యదర్శి బుస్సు నాగరాజ గౌడ్*

బంగారు పాల్యం, మనధ్యాస ,ఫిబ్రవరి 6. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి మాజీ డైరెక్టర్, అలాగే కర్ణాటక–కేరళ రాష్ట్రాల నారాయణ గురు…

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి…….. బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలా కృష్ణ యాదవ్

మన దాస, నెల్లూరు, ఫిబ్రవరి 6: బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. బి సి వై పార్టీ…

విద్యాంజలి 2.0 కార్యక్రమంలో డిఈఓ.

తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం…

డాక్టర్ రామస్వామిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు

మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి…

సిరిపురం లో పల్లె నిద్ర కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ…

ఏలేరు జలాశయంలో 4, లక్షల 40 వేల చేప పిల్లల విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల జె. అన్నవరం గ్రామ పంచాయతీల పరిధిలో ఏలేరు జలాశయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం అందించిన…

శ్మశానవాటికను కాపాడండి అంతు కమిషనర్,ఎమ్మార్వోకు వినతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణం డిగ్రీ కళాశాల వెనుక సాయిబాబా మెట్ట దిగువ గల స్మశాన భూమిని కొందరు ఆక్రమణలకు పల్పడుతున్నారని ఏలేశ్వరం పట్టణ వార్డు కౌన్సిలర్సబ్యులు ఎండగుడి నాగబాబు కమిషనర్, మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసారు,ఏలేరు…

రీడ్స్ ఆధ్వర్యంలో ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్, చెన్నైలో జరిగిన సెమినార్

చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ…

మామిడి రైతుల సమస్యలు పరిష్కారానికై కలెక్టర్ కు వినతి.

చిత్తూరు, మనధ్యాస, ఫిబ్రవరి2 2025లో మామిడి రైతులు అన్ని విధాలా నష్టపోయారు ఈ సీజన్లో నైనా మామిడి రైతులని ఆదుకోవాలి(ఎం ఎఫ్ ఏ ) మామిడి రైతుల సంఘం వినతి. ఈరోజు మామిడి రైతు సంఘం అధ్యక్షులు సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన…