983 మార్కులతో సత్తా చాటిన జ్యోతుల సాయి జ్యోతి
మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా…