Category: ఆంధ్రప్రదేశ్

కోవూరును అభివృద్ధికి చిరునామాగా మారుస్తా…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మన న్యూస్ ,కోవూరు, మే 5:– గ్రామాలలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, లాంటి మౌళిక సదుపాయాలు కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఆమె కోవూరు పంచాయతి…

నెల్లూరు రూరల్ దేవరపాలెంలో విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 5:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో ఎలక్ట్రికల్ త్రీ-ఫేస్ కరెంట్, 24 గంటలు నిర్విరామంగా అందించే విద్యుత్ సరఫరా లైను ప్రారంభించిన ఎలక్ట్రికల్ యస్.ఇ.…

నెల్లూరు లో 150 అత్యంత నిరుపేద కుటుంబాలను జేసీబీ ల సాయంతో అకస్మాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నం – అప్రత్తమై అండగా నిలబడి పోరాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు ,మే 5:– గత రెండు రోజులుగా రైల్వే అధికారులు నెల్లూరు 52 వ డివిజన్ బర్మా షాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న అతి పేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయమని లేదంటే 6 వ తేదీ…

నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వైస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

మన న్యూస్, నెల్లూరు, మే 5:– నెల్లూరులో వీఆర్సి సెంటర్ లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తరవాత నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ…

“టైలర్‌గా మారిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం.. యాదమరి మన న్యూస్ మే 5: పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ టైలర్ గానూ మారారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించే…

చలివేంద్ర ఏర్పాటు చేసిన బీజేపీ ఐరాల మండల ప్రధాన కార్యదర్శి అశోక్.

ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో…

మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల మహిళ విభాగానికి అధ్యక్షరాలుగా దెయ్యాల బేబీ నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేసిన విశేష సేవలకు గాను, ఈ…

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

శంఖవరం మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శంఖవరం మండల క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షునిగా పాస్టర్ నాగబత్తుల ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలకు గాను ఈ గుర్తింపు లభించిందని పలువురు…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర యాదవ సాధికార సమితి అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ కర్నూలు డిసిఎంస్ చైర్మన్ ను చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్…