Category: ఆంధ్రప్రదేశ్

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోష దాయకమని శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన…

మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీ సమీపంలో…

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

ఎస్ఆర్‌పురం, మే 4 (మన న్యూస్):-“సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ” అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి…

డిసిసిబి చైర్మన్‌కు టిడిపి సీనియర్ నేతల శుభాకాంక్షలు

తిరుపతి, మే 4 (మన న్యూస్):తిరుపతి జిల్లా డిసిసిబి (DCCB) బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డికి టెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నగర మాజీ…

కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 4:– సాగునీటి సంఘ అధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలి.నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వినియోగించండి.పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా వుండాలి.నీటి…

వేషాలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

మన న్యూస్,తిరుపతి, :-తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ జాతర పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు మబ్బు దేవనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదివారం మబ్బు దేవ…

దుర్గాడ శివాలయంలో భాను సప్తమి పూజలు

గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు,…

సాయిప్రియ సేవా సమితి144వ వారం అన్నదానం

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :-పిఠాపురం నియోజకవర్గం లోని పిఠాపురం పట్టణంలో సాయిప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో 144 వారం కూడా నిరుపేద అన్నదాతలకు అన్నదానం యథాతథంగా జరిగింది.డొక్కా సీతమ్మ అన్నదానం ను స్పూర్తితో, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా…

కావలిలో తటవర్తి ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మెడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు “ప్రతిభా పురస్కారం” అవార్డులు ప్రధానం

మన న్యూస్ ,కావలి, మే 4:-కావలి మండలం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు “తటవర్తి రమేష్ ఆయన సతీమణి శిరీష” ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు( 580పైబడిన )సాధించిన విద్యార్థి,విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.— ఏపీ ఆర్ సి ఎస్, ఏఐఎఫ్ టు యు డిమాండ్.

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :– రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సీ.ఎం.ఆర్ కొనుగోలు, ఈ క్రాఫ్ నమోదు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…