Category: ఆంధ్రప్రదేశ్

వైసిపి కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దలే చిట్టిబాబు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత,అన్నవరం పాలకమండలి సభ్యులు దలే చిట్టిబాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి…

రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని కలిసిన బిజెపి నాయకులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్,కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్…

బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి,మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా…

కావలిలో ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మిని మహానాడు

మన న్యూస్ ,కావలి ,మే 19:తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణమండపంలో సోమవారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మినీ మహానాడు .ఈ కార్యక్రమంలో…

నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో మే 23 జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి…… తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్, ఉదయగిరి ,మే 19 :*గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.*చంద్రబాబు నాయకత్వంలో పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్.*ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యెక కృషి…

ప్రజాశక్తి విలేఖరి పై పేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష బాబ్జి డిమాండ్

Mana News :- ప్రజాశక్తి విలేఖరి ముమ్మిడి లక్ష్మణ్ ను కించపరుస్తూ, ఆయనను డీగ్రేడ్ చేస్తూ, అవమానం చేస్తూ ఫేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.…

పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ని సన్మానించిన ఈస్ట్రన్ ఛానల్ డిసీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి మరియు నీటి సంఘ సంఘాల అధ్యక్షులు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: నెల్లూరు రామలింగాపురం వద్దనున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం పెన్నా డెల్టా చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడవలూరు ఈస్ట్రన్ ఛానల్, డిసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, నీటి…

ప్రభుత్వ భూములు ఆక్రమించాలను కొనేవాళ్లు ఆ ఆలోచన మానుకోవాలి…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని…

నెల్లూరు నగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపి పార్టీలో చేరికలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: *టిడిపి,జనసేన ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు.నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో సోమవారం జిల్లా…

ముఖ్యమంత్రి సహాయ నిధి తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

మన న్యూస్ ,గూడూరు ,మే 19:అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల 98 వేల 788 రూపాయుల- 9 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్.టీడీపీ తిరుపతిజిల్లా…