Category: ఆంధ్రప్రదేశ్

మీరు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మా తండ్రి మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షేమంగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…

జీడి నెల్లూరు లో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

పీఏ చంద్రశేఖర్ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకుంటా మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు శుక్రవారం…

కళాకారుడు అమ్మన్న కు చిరుసత్కారం…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- సమాజంలో కళాకారులును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండల వైసీపీ కన్వీనర్ రామిశెట్టి నాని అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రౌతుపాలెం సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…

డిసిప్లిన్ మరియు డెడికేషన్‌తో ఎటువంటి విజయమైనా సాధ్యం : IPS ఉదయ కృష్ణా రెడ్డి

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ…

విశ్రాంత హెడ్‌మాస్టర్ గుంజి చిన్న వెంకటేశ్వర్లు కన్నుమూత

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

సుపరిపాలనలో తొలి అడుగు – వెదురుకుప్పం మండలంలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం

మన న్యూస్ . వెదురుకుప్పం , జూలై 25 – :- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందని మరోసారి చాటిచెప్పిన కార్యక్రమం – “సుపరిపాలనలో తొలి అడుగు”. ఈ కార్యక్రమం…

సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి !!

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు…

కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు

మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…

వచ్చే నెల 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలి.- మంత్రి నిమ్మల రామానాయుడు.. మన న్యూస్,తిరుపతి :తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ…