పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే జగనన్న లక్ష్యం జీడి నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కృపా లక్ష్మి
ఇంగ్లాండ్ దేశంలో కింగ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పొందిన జగనన్న కుమార్తెలకు హర్షా రెడ్డి వర్షా రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు విద్యార్థి ఇంగ్లీష్…