Author: SATHEESH

కార్వేటినగరం ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

రాజకుమార రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కళాశాలలో అవసరం అయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మన న్యూస్,…

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా లేదు చంద్రబాబు దోపిడి ప్రభుత్వం గా ఉంది నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి నాయకులు పోరుబాట కార్యక్రమం మన న్యూస్,ఎస్ఆర్ పురం కార్వేటినగరం…

రాజకీయ కక్షలతో ధ్వంసం చేసిన ఇల్లు

ఇల్లు ధ్వంసం నీకే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఎస్ఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇల్లును…

చిత్తూరు అభివృద్ధి కాంక్షించే వాళ్లంతా కలిసి రండి

మన న్యూస్, చిత్తూరు:-చిత్తూరులో రోడ్డు విస్తరణ జరగాల్సిందే.హైరోడ్డు రోడ్డు విస్తరణకు కలిసి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా అనిఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారుచిత్తూరు సమగ్రాభివృద్ధిపై ఆత్మీయ సమావేశం విజయవంతం చేశారుఇకపైప్రతి మూడు నెలలకు ఓసారి…

చిత్తూరు నగరంలోని ముత్తి రేవుల వద్ద(CRIC CORNER)క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు

మన న్యూస్, చిత్తూరు :- చిత్తూరు పరిధిలోని ముత్తిరేవుల వద్ద క్రీడా మైదానాన్ని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెదేపా సీనియర్ నాయకులు సీకే బాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మంచి శారీరక దృఢత్వం…

మాంబేడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మన న్యూస్ ,వెదురుకుప్పం :-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ పీవీ కృష్ణారావు పిలుపు MANA NEWS ;- తిరుపతి ,మన న్యూస్ :-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో విద్యార్థి…

గోదా దేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి 150000 రూపాయలు విరాళం

దాత రావూరి రాంబాబుని సన్మానించిన ఆంధ్రా భద్రాచద్రి కమిటీ సభ్యులు MANA NEWS ;- ప్రత్తిపాడు ,మన న్యూస్ :-పత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్ర గిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదా దేవి…

వన భోజనాలతో ఐక్యత, స్నేహభావం

MANA NEWS ;- ఏలేశ్వరం,మన న్యూస్ :-కార్తీక వన సమారాధన ద్వారా ప్రజల్లో మరింతగా ఐకమత్యం ఏర్పడుతుందని పట్టణం తెలుగుదేశం అధ్యక్షుడు, 14వ వార్డు కౌన్సిలర్, ఎం ఎన్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూదీ నారాయణస్వామి…

పి.ఎం, సి.ఎం, డిప్యూటి సీ.ఎంల చిత్రపటలను పాఠశాలకు అందజేసిన టిడిపి నాయకులు

MANA NEWS :- వెదురుకుప్పం ,మన న్యూస్:-మండలంలోని తిరుమలయ్య పల్లి జడ్పీ హైస్కూల్ లో సోమవారం దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి జడ్పీ…