ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ పార్దివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
మన ధ్యాస, కోవూరు, డిసెంబర్ 30 :సీనియర్ జర్నలిస్టు ప్రస్తుత నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ కొలనుకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి…