పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి…

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….నందమూరి బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు నెల్లూరులో…

ఉపాధ్యాయులతో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం

మన న్యూస్, నెల్లూరు: ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానంతో 50 వేల మంది SGT లు పడుతున్న ఇబ్బందుల పట్ల వైయస్ఆర్సీపీ ముందుకొచ్చి అన్ని విధాల ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జరిపిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది.ఉపాధ్యాయులు,…

సర్వేపల్లి లో ప్రీమియర్ లీగ్ ……సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

త్వరలో సర్వేపల్లిలో ప్రీమియర్ లీగ్……. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మన న్యూస్,సర్వేపల్లి, జూన్ 10:*దొరువులపాళెంలో నిర్వహించిన లీగ్ స్ఫూర్తితో టోర్నమెంట్ నిర్వహణ.ముత్తుకూరు మండలం దొరువులపాళెంలో SBVS ప్రీమియర్ లీగ్ బహమతి ప్రదానోత్సవంలో టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.టోర్నమెంటును అద్భుతంగా…

వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

మన న్యూస్, వాకాడు:తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ యందు గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సి శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగేంద్ర పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ…

అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మన న్యూస్ ,వెంకటాచలం:సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి ఇంటింటి పర్యటన. రెండో రోజైన సోమవారం వెంకటాచలం మండలం కురిచెర్లపాడులో పర్యటన సాగించిన సోమిరెడ్డి దంపతులు.ఆత్మీయ స్వాగతం పలికిన కురిచెర్లపాడు వాసులు.గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీసిన…

క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు * ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహించిన సీఎంకు ధన్యవాదాలు.* మంత్రి నారా లోకేష్‌ సరికొత్త ఆలోచనలతో విద్యావ్యవస్థలో మార్పులు. నలుగురు దివ్యాంగ విద్యార్థుల ఉన్నతవిద్యకు విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంపీ భరోసా ఇచ్చారు.విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం…

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం……..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిమన న్యూస్, కావలి, జూన్ 9:రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ లో హై వోల్టేజ్ సమస్యలు

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు నేతాజీ నగర్ కి సంబంధించి VN-10 మరియు VN-13 కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు తరచుగా లో వోల్టేజ్ వస్తూ కరెంటు పోవడం జరుగుతూ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్లకు…

సీఎం దార్శనికతో సమగ్రాభివృద్ధి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- పేదరికాన్ని నిర్మూలించేందుకు పక్కా ప్రణాళిక.- పి4 విధానంతో పేదలను ధనికులుగా మార్చేలా సీఎం కృషి.- 10 సూత్రాల అమలుతో స్వర్ణాంధ్ర 2047 సాకారం.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని,…