అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్పులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…….ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు
మన ద్యాస, విజయవాడ, జనవరి 10: ప్రజాసత్తా ఆధ్వర్యంలో,ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల తల్లి దండ్రులతో విజయవాడ గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం జరిగినది.ఈసందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ…… ఆంధ్రప్రదేశ్…