Author: SAMBAIAH1

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్పులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…….ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు

మన ద్యాస, విజయవాడ, జనవరి 10: ప్రజాసత్తా ఆధ్వర్యంలో,ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల తల్లి దండ్రులతో విజయవాడ గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం జరిగినది.ఈసందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ…… ఆంధ్రప్రదేశ్…

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేపట్టిన చారిత్రక దినమే కాదు… దేశ రాజకీయాలలో నూతన శాఖానికి నాంది పలికిన రోజు జనవరి 9….. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేపట్టిన చారిత్రకదినమే కాదు…దేశ రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికిన జనవరి 9…… నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :తెలుగుజాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి సగర్వంగా…

మహిళలో సృజనాత్మకతకు మంచి వేదిక రంగవల్లుల పోటీలు….. పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 9 :మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైన పండుగని, ఈ పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి…

యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలి….. నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్

మన ధ్యాస, ఇందుకూరుపేట, జనవరి 9: యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలని నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో శుక్రవారం నందమూరి బసవ రామతారకం మెమోరియల్ ట్రస్ట్…

నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ శుభారంభం

మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన…

నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ శుభారంభం

మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన…

నెల్లూరులో సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ ప్రారంభం.

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 5: నెల్లూరు నగరం,దర్గామిట్ట, మినర్వా గ్రాండ్ ప్రక్కన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ సోమవారం ఉదయం ప్రారంభించినారు.ఈ సందర్భంగా సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ అధినేతలు మాట్లాడుతూ….. ఈరోజు ప్రారంభించిన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ ఇది…

ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం…ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం……. రాష్ట్ర ధర్మదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు…

కార్యకర్తలకు అండగా ఉంటాం…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా…