Author: SAMBAIAH1

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 20 :ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి, అణగారిన వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మంగళవారం వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు…

గూడూరులో నిరుపేద కుటుంబానికి జె వి వి ఆధ్వర్యంలో ప్రొవిజన్స్ కూరగాయలు పండ్లు పంపిణీ

మన న్యూస్, గూడూరు, మే 20: తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పురుషోత్తమరావు దాతృత్వంలో వారి మనవడు మనమరాలు పుట్టినరోజు సందర్భంగా అండర్ బ్రిడ్జి దగ్గర ఏ పని చేసుకోలేక నిరాశ్రయులైనటువంటి ధారా హనుమంతు కుటుంబానికి ప్రొవిజన్స్, దానిమ్మపండ్లు,…

సర్వేపల్లి నియోజకవర్గంలో రూ 120 కోట్లతో 685 అభివృద్ధి పనులు ……..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,సర్వేపల్లి ,మే 20:*వైసీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం నలిగిపోయింది.*అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు..50 రోజులుగా పత్తా లేకుండా పారిపోయాడు*కాకాణి లాంటి వ్యక్తిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది.*వెంకటాచలం మండలం…

కావలిలో ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మిని మహానాడు

మన న్యూస్ ,కావలి ,మే 19:తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణమండపంలో సోమవారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మినీ మహానాడు .ఈ కార్యక్రమంలో…

నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో మే 23 జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి…… తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్, ఉదయగిరి ,మే 19 :*గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.*చంద్రబాబు నాయకత్వంలో పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్.*ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యెక కృషి…

పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ని సన్మానించిన ఈస్ట్రన్ ఛానల్ డిసీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి మరియు నీటి సంఘ సంఘాల అధ్యక్షులు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: నెల్లూరు రామలింగాపురం వద్దనున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం పెన్నా డెల్టా చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడవలూరు ఈస్ట్రన్ ఛానల్, డిసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, నీటి…

ప్రభుత్వ భూములు ఆక్రమించాలను కొనేవాళ్లు ఆ ఆలోచన మానుకోవాలి…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని…

నెల్లూరు నగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపి పార్టీలో చేరికలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: *టిడిపి,జనసేన ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు.నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో సోమవారం జిల్లా…

ముఖ్యమంత్రి సహాయ నిధి తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

మన న్యూస్ ,గూడూరు ,మే 19:అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల 98 వేల 788 రూపాయుల- 9 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్.టీడీపీ తిరుపతిజిల్లా…

పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, పొదలకూరు, మే 19 :తోడేరు అబ్బాయి చాలా బుద్ధిమంతుడంట.బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టుకే మస్కా కొట్టే యత్నం అని పొదలకూరు మండలం మరుపూరు పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.మరుపూరులో నిర్మాణం పూర్తయిన సిమెంట్…