ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు, మే 20 :ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి, అణగారిన వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మంగళవారం వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు…