Author: SAMBAIAH1

బుచ్చిరెడ్డిపాలెం తో తెలుగుదేశం పార్టీ కు విడదీయరాని అనుబంధం ఉంది….. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యం.సుప్రజ మురళి

మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్…

బుచ్చిరెడ్డిపాలెం తో తెలుగుదేశం పార్టీ కు విడదీయరాని అనుబంధం ఉంది….. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యం.సుప్రజ మురళి

మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్…

ఆత్మకూరులో మే 22న తెలుగుదేశం మినీ మహానాడు

మన న్యూస్ ,ఆత్మకూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో…ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి “మినీ మహానాడు” కార్యక్రమాలు మంత్రి ఆనంద్ తెలియజేశారు.ఆత్మకూరు,ఏఎంసి ప్రాంగణంలో మే 22 గురువారం సమయం:…

కోవూరు నియోజకవర్గం అభివృద్ధే శ్వాసగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 20:- జాతరలా మినీ మహానాడు – లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా సంక్షేమంలో రాజీ పడం- ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం- కోవూరు…

కావలిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తిన పురవీధులు….

మన న్యూస్, కావలి, మే 20 : కావలి శాసనసభ్యులు దగు మాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన భారత సైనికులకు మద్దతుగా చేసిన తిరంగా యాత్ర మువెన్నెల జెండాలతో వందేమాతరం నినాదాలతో భారత మాతాకీ జై అనే…

తెలుగుదేశం మహానాడు కీలక కమిటీల్లో సభ్యులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ ఈ నెల 27 నుంచి కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడులో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌కి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి నారా లోకేష్‌ కన్వీనర్‌గా 12 మందితో కూడిన…

పేదల అండగా ముఖ్యమంత్రి సహాయనిది…. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు ,రూరల్ మే 20:నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం బాధితులకు అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో…

తెలుగుదేశం మహానాడు భోజన ఏర్పాట్లు కమిటీ సభ్యుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 20:మే 27 నుంచి కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించే మహానాడుకు సంబంధించి భోజన ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించారు.…

గూడూరులో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

.మన న్యూస్,గూడూరు ,మే 20:ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ,ఆధ్వర్యంలో, లక్ష్య ఫౌండేషన్ మరియు డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల,…

మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సహకారంతో రాష్ట్రస్థాయి 24వ ర్యాంకు సాధించిన రేవూరు నిషిత

మన న్యూస్, నెల్లూరు ,మే 20: నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందించిన సంపూర్ణ సహకారంతో ఈ నెలలో జరిగిన ఈసెట్ -2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో(ఈసెట్ హల్ టిక్కెట్ నెంబర్ :- 75180020060)…