Author: SAMBAIAH1

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 19:*కిక్కిరిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం.*జనంకి జవాబుదారీగా ఉందాం.*కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.*నిరంతరం ప్రజలమధ్యలోనే ఉందాం.*నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు.*పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి…

గూడూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు గుడ్లు, కూరగాయలు పంపిణీ

మన న్యూస్ ,గూడూరు ,మే 19 :తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనమునందు వాకాటి రామమోహన్ దాతృత్వంలో ప్రతినెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆదివారం ప్రోగ్రాం కి దాతగా…

కనిగిరి జలాశయ బాధితులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్థిక సహాయం

మన న్యూస్ ,కోవూరు ,మే 19:ఇటీవల కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన బాలురు నందు, చందు కుటుంబ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా నిలిచారు. ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష ఆర్థిక…

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని ఖండించి, నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: తీవ్రంగా గాయపడి నెల్లూరు షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ ను జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున అలాగే విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్…

పండగలా సర్వేపల్లి నియోజకవర్గ మినీ మహానాడు

మన న్యూస్ ,సర్వేపల్లి, మే 19:సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి సోమవారం భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.జనసంద్రంగా మారిన వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణమండపం ప్రాంగణం.పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడుకు శ్రీకారం చుట్టారు .సర్వేపల్లి…

నెల్లూరు సిటీ నియోజకవర్గం మినీ మహానాడుకు విశేష స్పందన

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు ,మే 18:అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం…

నెల్లూరు వి ఆర్ సి ఆధునీకరణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ,ఆయన కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 18:నెల్లూరు వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆమె కుమార్తె షరీనితో కలిసి పరిశీలించారు…హై స్కూల్ లో ఏర్పాట్లపై ఇండోర్ ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాటుపై…

నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు, మే 18 :నెల్లూరు, స్టోన్ హౌస్ పేట ,పప్పుల వీధి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 18: *నెల్లూరులో కెవిఆర్ పెట్రోల్ బంక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన తిరంగా ర్యాలి.*వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న ప్రజలు. *వందేమాతరం, భారత్ మాతాకి జై…