మహా నాయకుడు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, మే 23 :*2029లో వైసీపీకి అంత్యక్రియలే*టీడీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ బ్రాండ్.*దేశానికే దిక్సూచిగా చంద్రబాబు నాయుడి విజన్.*ఏపీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం విషయంలో తాత, తండ్రికి దీటుగా లోకేష్ బాబు.*మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది.*పెద్దాయన…