జర్నలిస్ట్ పై కక్ష సాధింపు చర్యలు తగ్గదు… నెల్లూరు జర్నలిస్ట్ అసోసియేషన్ (జెఎసి)

మన న్యూస్ ,నెల్లూరు, మే 27:కావలి లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు పై విచారణ చేసి న్యాయం చేయాలని జిల్లా జేసీ కార్తీక్ కు వినతిపత్రం సమర్పించిన JAC. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ JAC ఆద్వర్యం లో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ను కలిసిన జర్నలిస్టు లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయని,కావలి పట్టణం లో 2020 వ సంవత్సరం లో అమృత పైలాన్ ధ్వంసం కేసు రీ ఓపెన్ చేసి ఆ ఘటనకు సంబంధం లేని 7మంది జర్నలిస్ట్ లపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు,జర్నలిస్ట్ లు సమాజ హితం కోసం సమాజం లో జరిగే సమస్యలు పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక విభాగం,ఇలాంటి జర్నలిస్ట్ వ్యవస్త పై దాడులు చేయడం,దౌర్జన్యాలు,అరెస్ట్ లు చేయడం బాధాకరం,కావలిలో జరిగిన ఈ సంఘటన పై విచారణ చేసి జర్నలిస్ట్ లకు న్యాయం చేయగలరని అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయగలరని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు జర్నలిస్ట్ JAC సభ్యులు వినతి పత్రం సమర్పించారు.

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.