సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మన న్యూస్ ,తోటపల్లి గూడూరు: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా అడుగేసిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు.తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గిరిజనులు, దళితులు, నిరుపేదలు నివసించే కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపారు.వెంకన్నపాళెంలో రాజగోపాల్ రెడ్డి,…