Author: Riyazvali K

ఈరోడ్‌లో తిరుపతి వాసి రాజా అదృశ్యం..ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి…

రేణిగుంట జూన్ 4.​ఈరోడ్ రైల్వే స్టేషన్‌లో తిరుపతికి చెందిన రాజా అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జి.ఆర్.పి (రైల్వే) పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… రాజా మే నెల 13వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతం నుండి కనిపించకుండా…

జాతీయ కేడెట్ జూడోకు ఎంపికైన తుకివాకం ప్రతిభావంతురాలు పీ. గ్రేసీ: దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తుకివాకం పంచాయతీ ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన ప్రతిభావంతమైన క్రీడాకారిణి పీ. గ్రేసీ జాతీయ స్థాయి కేడెట్ జూడో ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టులో ఎంపికైంది. ఈమె ఎంపిక కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ​ఈ…

విద్యార్థుల భద్రతే ముఖ్యం… పాఠశాల యాజమాన్యాలకు పోలీసుల కీలక మార్గదర్శకాలు!…స్కూల్ బస్సులకు ‘ఫిట్‌నెస్’ తప్పనిసరి.. డ్రైవర్ల ప్రవర్తనపై సీఐ జయచంద్ర హెచ్చరిక!…

రేణిగుంట జూన్ 4.​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ) వై.శ్రీనివాసరావు సూచనలతో ఈ దినము రేణిగుంట మండల పరిధిలోని పాఠశాలల యాజమాన్యాల అందరినీ పిలిపించి ఒక ప్రత్యేక అవగాహన…

రేణిగుంటలో పండుగలా బడి పిలుస్తోంది కార్యక్రమం……….”కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య.. ప్రైవేట్ నుండి సర్కార్ బడులకు క్యూ కట్టిన విద్యార్థులు!”..​”గ్లోబల్ లెవెల్‌కు రేణిగుంట విద్యార్థులు.. జపాన్ టూర్‌కు రేష్మ ఎంపికపై హర్షం!”..

రేణిగుంట జూన్ 4.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో జూన్ 4వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. “ఆడనదే ఆట.. పాడనదే పాట” అన్న చందంగా, అంగరంగ వైభవంగా, ఒక…

​జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుల జన్మదిన వేడుకలు.. ఘనంగా సత్కరించిన క్రైస్తవ సంఘాల నాయకులు మరియు ప్రముఖులు..

​తిరుపతి (రేణిగుంట): జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ రామచంద్రన్ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, క్రైస్తవ మత పెద్దలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ​ప్రత్యేక…

కోడూరు–రేణిగుంట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – వివరాలు వెల్లడించిన రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట జూన్ 3.రేణిగుంట మండలం పరిధిలోని కోడూరు–రేణిగుంట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ముఖాముఖి ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవ్వగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వివరాలను…

నిఖార్సైన జర్నలిజానికి నిదర్శనం… మోహన్ నాయుడు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు!..💐💐💐

రేణిగుంట జూన్ 3. ​”సత్య నిరూపణే ధ్యేయంగా సాగుతున్న సాక్షి మీడియా రిపోర్టర్ మోహన్ నాయుడు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఉత్తేజిత స్టాఫ్ రిపోర్టర్ రియాజ్ బృందం.”….తిరుపతి జిల్లా (రెణిగుంట):నిజం ఎప్పుడూ నిప్పులాంటిదే. దాన్ని కప్పిపుచ్చాలని చూసే శక్తులు ఎన్ని…

ప్రతిష్టాత్మక ‘తుడా టవర్స్’ నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలి…యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలి.. నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి.నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు…

తుడా అధికారులకు, కేపీసీ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు…క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు… తిరుపతి జూన్ 3. తిరుపతి నగరానికే తలమానికంగా, అత్యంత…

తిరుమల వ్యాపారుల సమస్యల పరిష్కారానికై తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి కి వినతి…

తిరుపతి జూన్ 3.తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ తదితర ప్రాంతాల్లో గత 50 సంవత్సరాలుగా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారుల ప్రతినిధి బృందం ఈ రోజు తుడా కార్యాలయంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

​రేణిగుంట విమానాశ్రయానికి చేరిన ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్.

​తిరుపతి, జూన్ 2:భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రాగా, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది.​విమానాశ్రయంలో అవినాష్ కుమార్‌కు తిరుపతి…