Author: Riyazvali K

ఏపీజెఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎంపిక :

జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు : 24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు : ప్రకటించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు..రేణిగుంట మన ద్యాస మే 4.ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా…

రేణిగుంటలో ఈదురు గాలుల బీభత్సం: రేకుల ఇంటిపై కూలిన భారీ వృక్షం.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు

​తిరుపతి జిల్లా, రేణిగుంటలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా ఒక నిరుపేద కుటుంబంలో విషాదాన్ని నింపింది. ​ప్రమాద వివరాలు ​రేణిగుంట పరిధిలోని వినాయక నగర్లో ఆదివారం మధ్యాహ్నం…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి కలిసి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి , మాజీ మంత్రి మరియు పలమనేరు శాసనసభ్యులు శ్రీ అమరనాథ్ రెడ్డి తో కలిసి ఆదివారం తిరుమల శ్రీ…

పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

89777 79471కు ఫోన్కాల్ ద్వారా సమస్యల నమోదుకు అవకాశం ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి, మే 3: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం,…

సేవా పథంలో సాగుతున్న మహోన్నత శిఖరం… షేక్ ఫరీద్ బాబా

సేవకుడా మీ సేవలకు సలాం…. మంచి మనసున్న మనిషి, సౌమ్యడు మరియు నిరంతరం 10 మంది శ్రేయస్సు కోరుకునే అందరివాడు..జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాలుగా అనాధలకు పేదలకు…

మానవత్వానికి నిలువుటద్దం డాక్టర్ ఫరీద్. బాబా పుట్టినరోజు…

శుభాకాంక్షలుతెలుపుతున్న అభిమానులు… సేవా పథంలో డాక్టర్ షేక్. ఫరీద్ బాబా…రేణిగుంట మే 3రేణిగుంట ప్రాంతంలో మానవత్వానికి నిలువుటద్దంగా నిలుస్తున్న వ్యక్తి ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్. ఫరీద్ బాబా. మే 3, 1965న ఎంఏ జబ్బర్, సైదాని…

*శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…

రేణిగుంట మే 2దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…

మండల స్థాయి సమస్యల పరిష్కారానికి తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించాలి….

తాశీల్దార్ శ్యామ్ ప్రసాద్… రేణిగుంట మే 2.రేణిగుంట మండల ప్రజలందరికీ తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్ తెలియజేస్తున్నది ఏమనగా, మే 4, 2026 సోమవారం నాడు రేణిగుంట తహశీల్దారు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది కావున మండల స్థాయి సమస్యల…