Author: Riyazvali K

తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్‌ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం…..

తిరుపతి మే 2. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం…

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్‌ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్…

భక్తి పారవశ్యంలో అంజిమేడు….

వైభవంగా ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు… ఏర్పేడు మే 2ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామంలోని హాజరత్ మౌలాలి దర్గా పీఠాధిపతులు ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మికతకు, మత సామరస్యానికి ప్రతీకగా…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం…

స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం

గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…

స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం

గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…

పేదల ముంగిటకే పింఛన్…. తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం.

రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ట్రాక్టర్‌పై నుండి పడి వ్యక్తి మృతి

తిరుపతి జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్తివారిపల్లి సర్వీస్ రోడ్ వద్ద ఒక విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.​స్థానిక గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం,…

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం…

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.

కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి హక్కుల కోసం చేసే పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా మేడేను ఐక్యత దినంగా జరుపుకుంటారు.ఈమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా…