Author: Riyazvali K

మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం… జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి…

మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకం

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం… తుకివాకం పద్మావతి నగర్ లేఔట్ వద్ద ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం..

పచ్చదనం పెంపునకు విశేష కృషి: తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ​పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జేసీ ఆర్ గోవింద రావు.. రేణిగుంట జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని…

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుపతి జూన్ 4.టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.…

​తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి “ఆర్టికల్ మెమెంటో” ప్రదానం.

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను తుడా కార్యాలయంలో జర్నలిస్ట్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రసాద్..తుడా చైర్మన్…

తుడా చైర్మన్ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ .

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్…

తుడా చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ ఉద్యోగులు

కర్ణాటక గెస్ట్ హౌస్ సముదాయాలకు గౌరవాధ్యక్షులుగా ఉండాలని విజ్ఞప్తి తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కర్ణాటక కళ్యాణ మండపాల సముదాయాలకు చెందిన ఉద్యోగస్తులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…

అగసారపు క్రిష్ణయ్య మృతి పట్ల తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంతాపం.

రేణిగుంట జూన్ 4.రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన మేఘనాథ్ తండ్రి అగసారపు క్రిష్ణయ్య , గురువారం ఉదయం ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

పూడి మునికృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి రూరల్ గొల్లపల్లికి చెందిన మురళి రెడ్డి తండ్రి పూడి మునికృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా స్వర్గస్తులవడం పట్ల తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి…

ఏర్పేడు మండలం గోవిందవరంలో వైభవంగా వినాయకస్వామి మహా కుంభాభిషేకం!

​ఏర్పేడు జూన్ 4 మండల పరిధిలోని గోవిందవరం గ్రామంలో వెలసిన శ్రీ వినాయకస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా…