Author: Riyazvali K

పది పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ సత్కారం….

​తిరుపతి మే 5. 2025–26 విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మంగళవారం ఘనంగా సత్కరించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…

కిశోరీ వికాసం కార్యక్రమంలో మాట్లాడుతున్న శిశు అభివృద్ధి పథక అధికారి కృష్ణవేణి…….

రేణిగుంట మన ధ్యాస మే 5.రేణిగుంట మండలం కరకంబాడిలోని రాస్ కార్యాలయంలో కిశోరీ వికాసం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేణిగుంట ఐసిడిఎస్ ప్రాజెక్టు శిశు అభివృద్ధి పథక అధికారి (సీడీపీఓ) కృష్ణవేణి , పర్యవేక్షకులు హేమావతి, అనంతలక్ష్మి,…

కరకంబాడిలో ఉత్సాహంగా ‘కిశోరి వికాసం’ శిక్షణా కార్యక్రమం…

ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి… రేణిగుంట మన ధ్యాస మే 5.రేణిగుంట మండలం కరకంబాడిలోని రాస్ కార్యాలయంలో కిశోరి వికాసం కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. రేణిగుంట ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌమార దశలోని బాలబాలికలకు…

తుడా చైర్మన్‌ను కలిసిన శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్: కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణపై వినతి

తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

తన జన్మదినం సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసిన యశ్వంత్ రెడ్డి..

తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు యశ్వంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

మా సమస్యలను పరిష్కరించండి: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల విన్నపం

స్థానిక సిమ్స్ (SVRR) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత కాలంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 850 మంది కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్…

తమ శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించిన తుడా చైర్మన్ కి ధన్యవాదాలు.

తమ శెట్టిపల్లి ప్రాంతంలోని భూములకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఫ్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించిన తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…

రేణిగుంట అండర్ బ్రిడ్జి పనులపై సమీక్ష…

మే 12 లోగా పూర్తి చేయాలని ఆదేశం…ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అండర్ బ్రిడ్జి పనుల వేగవంతం…..​రేణిగుంట మే 4.పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను సోమవారం అధికారుల బృందం మరియు రాజకీయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ…

కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే? ప్రజలపై భారమే!

ఆదాని_ అంబానీ కోసమే గ్యాస్ ధర పెంపు..రేణిగుంట ఉత్తెజిత మే 4.రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ తో వామపక్షాలు నిరసన ధర్నా.. ఆదాని అంబానీ ఆదాయం కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచిందని…

​ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం…

రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో వినతుల వెల్లువ! … రేణిగుంట మే 4.రేణిగుంట మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా పరిష్కార వేదిక’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండలంలోని…