పది పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ సత్కారం….
తిరుపతి మే 5. 2025–26 విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మంగళవారం ఘనంగా సత్కరించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…