Author: RAHEEM

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర…

గాలిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ…

మండపమే కూలీలకు నీడ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నీడ,నీరు లేకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అప్పట్లో ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఒక గ్రూపు చొప్పున పాల్తిన్ కవర్ రూపంలో టెంట్ ను ఇచ్చేవారు.గత కొన్ని సంవత్సరాలుగా…

అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి..ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో…

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి యువకుడి ఆత్మహత్య.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, జీవితం పై విరక్తి చెంది ఓ యువకుడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజాంసాగర్ లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని బంజపల్లీ గ్రామానికి చెందిన అంద్యాల…

హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ లో హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. బీడీలమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి 20 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు సాయంత్రం…

బేడీల మైసమ్మను దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకాలు, ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించరు.భక్తులు తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు.…

గోర్గల్ లో ఘనంగా బోనాల పండుగ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో గల బీడీల మైసమ్మకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకుని భాజా భజంత్రీలతోని బీడీల మైసమ్మ వద్దకు చేరుకొని ప్రదక్షిణ నిర్వహించి మైసమ్మకు ఓడి…

ప్రతి గుంటకు సాగు నీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

మన న్యూస్,నిజాంసాగర్:- జుక్కల్,యాసంగి సీజన్ లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ప్రతి గుంటకూ పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల…

అఖండ హరినామ సప్తాహా”కు అపూర్వ స్పందన..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర…