Author: RAHEEM

ఐకెపి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 23:నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా కార్యాలయంలో పేర్చి సాంప్రదాయ గీతాల మధ్య మహిళలు ఉత్సాహంగా…

అంగన్‌వాడి కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు – తల్లి పాల, చిన్నపిల్లల పోషకంపై అవగాహన… సిడిపిఓ సౌభాగ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22:పిట్లం మండల కేంద్రంలో ఏడవ,నాలుగవ అంగన్‌వాడి కేంద్రాల్లో ఈ ఏడాది పోషకాహార మాసోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం చిన్నపిల్లల సక్రమమైన పోషణ,ఆరోగ్య పరిరక్షణపై కుటుంబ సభ్యులలో అవగాహన పెంపొందించడం అని…

గోర్గల్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో, మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నవరాత్రి ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా సాగుతున్నాయి. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోగా, అమ్మవారి ఆలయం ప్రాంతమంతా…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన పవర్ న్యూస్ రిపోర్టర్ పండరి ఇటీవల మృతి చెందారు. గౌరారం తండాకు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ బాబు సింగ్ సోదరులు,మాజీ సర్పంచ్ సక్రు నాయక్ దంపతులు…

మోడల్ స్కూల్ ,ఉన్నత పాశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మనధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 20:తెలంగాణ ఆత్మ, ఆభరణమైన బతుకమ్మ పండుగను నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వఉన్నతపాఠశాల,మల్లూర్,మోడల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కలసి పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల వస్త్రధారణలో…

అచ్చంపేట్ లో ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్), సెప్టెంబర్ 20:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో లాల్ సింగ్‌ను శాలువా…

ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి విరమణ తప్పనిసరి..డిఈఓ రాజు

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహ్మద్‌ నగర్, సెప్టెంబర్ 19:మండలంలోని గాలిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం,ఇంఛార్జి ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న అమర్‌సింగ్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. పదవి విరమణను పురస్కరించుకుని మండల…

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి –మండల ప్రత్యేకాధికారి అరుణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 19 :వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహ్మద్ నగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు…

పోషణ మాసం పై తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన.. సూపర్ వైజర్ రాజేశ్వరి

మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) సెప్టెంబర్19: మహ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ రాజేశ్వరీ మాట్లాడుతూ..కిశోర బాలికల తల్లిదండ్రులు, గర్భిణులు,బాలింతలకు పోషకాహారం ఆవ శ్యకతను వివరించారు.కిశోర…

సింగూరుకు పోటెత్తిన వరద…2022లో ప్రాజెక్టు 101 టీఎంసీలు, ప్రస్తుతం 105 టీఎంసీల నీటిని దిగువకు వదిలి రికార్డు.

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుంది. సింగూరు ప్రాజెక్టును వర్షకాల సీజన్‌ ఆరంభంలో డ్యామ్‌ సెప్టీ అధికారులు పరిశీలించి,…