అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.భవనాల…