అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు.మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను మహమ్మద్​నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎవరైనా అక్రమ…

ఆటలతోనే ఆరోగ్యం,ఆనందం..సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని అండర్ 17 ప్రీమియర్ లీగ్”కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్…

కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా…

భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )14 ఏప్రిల్ 2025 నుండి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూభారతి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనిభూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల…

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు.అకాల వర్షాలు కురిసే ఆస్కారం…

ఘనంగా భీరప్ప కామరథిల కళ్యాణ మహోత్సవం

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని సోమవారం మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎమ్మెల్యేను మల్లికార్జున…

రెండు రోజుల్లో తూకం ప్రారంభించాలి.. డిఆర్డిఓ పిడి సురేందర్

మన న్యూస్,నిజాంసాగర్,కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూస్తామని డిఆర్డిఓ పిడి సురేందర్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని అయిన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తూకం ప్రారంభించకపోవడంతో…

వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ.

మన న్యూస్,నిజాంసాగర్, వరంగల్​లో నిర్వహించనున్న రజతోత్సవ సభను బీఆర్​ఎస్​ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డిపిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ అస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్లను…

వెలుగులు వచ్చేశాయి

మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు…

పెళ్లికి వచ్చారు..వధూవరులను ఆశీర్వదించిన జిల్లా నేతలు

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో ఆదివారం ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజుల దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండ…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//