Author: RAHEEM

ప్రతి పేదింటిలో సంక్షేమ కాంతులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం …జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను పంపిణీ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 22 ,మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా పోషణ మిషన్(NFSNM) ద్వారా రైతులకు రాయితీపై శనగ విత్తనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులకు అందజేశారు.అనంతరం రైతు…

అంగన్‌వాడీ స్థలంలో అక్రమ నిర్మాణం – వెంటనే తొలగించాలి : జిల్లా అధికారి ప్రమీల

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 21:నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్ర స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తక్షణమే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీలఆదేశించారు.మంగళవారం ఆమె బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓలతో కలిసి సుల్తాన్‌నగర్,హాసన్‌పల్లి…

డీఎస్పీగా ఎంపికైన రోజా బాయికి ఘన సన్మానం…

మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా బాయి ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం విజయ్–రోజా బాయి దంపతులను తండా వాసులు,…

మొహమ్మద్‌నగర్‌లో పేకాట దందా– ఎస్‌ఐ శివకుమార్ దాడి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు.ఈ దాడిలో పేకాటలో పాల్గొంటున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి రూ.41,410/- నగదు, 52…

బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేద్దాం — కాశీనాథ్ దేశాయ్

మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ తెలిపారు.శనివారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా,బంద్ కార్యక్రమాలలో పాల్గొని…

సమాచారాన్ని సేకరించి పంపించడమే నా బాధ్యత..ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక…

సమన్వయంతో పనిచేసే వారికి పదవులు — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్),కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో,నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో గుల్ గుస్తా లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ…

నేపాల్ అమ్మాయి..తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశం కానీ దేశంలో ప్రేమించుకొని భారతీయ సంప్రదాయం పద్దతిలో పెళ్లి చేసుకున్న నేపాల్ అమ్మాయి,తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో జరిగింది.మహమ్మద్ నగర్ మండలంలోని తెల్లపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత…

డిసిసి రేసులో ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్ – యువ నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి – కార్యకర్తలతో మమేకమైన వ్యక్తి.

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 15:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది.మండల కేంద్రానికి చెందిన మల్లికార్జున్ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది.…