Author: RAHEEM

ముళ్ల పొదలను తొలగించండి. ?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )అక్టోబర్ 25, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్‌స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి…

క్రషింగ్ సీజన్ ఆరంభానికి శుభారంభం – మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో ఘనంగా బాయిలర్ పూజ….. జిఎస్ఆర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్‌రావు,.. వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,

మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి…

ముళ్ల పొదలను తొలగించండి..!

మన ధ్యాస, మొహమ్మద్‌నగర్: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్‌స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే…

మాగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని…

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట…

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాంపటేల్,రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు,కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్

మన ధ్యాస, నిజాంసాగర్, అక్టోబర్ 22:నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు గృహాలు లబ్ధిదారులకు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భారతి ఇండ్లకు ముగ్గు పోసి భూమిపూజ…

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ…

మన ధ్యాస,నిజాంసాగర్(జు క్కల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైద రాబాద్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా సీఎంకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు…

బూర్గుల్‌లో కొమురం బీమ్ ఘనంగా 125వ జయంతి..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం బీమ్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరయోధుడు కొమురం బీమ్ స్ఫూర్తితో ఈ…

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో సత్యనారాయణ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు.నిర్మాణ పనుల నాణ్యతను,పురోగతిని వివరంగా ఆరా తీశారు. అధికారులు,కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగంగా…