బిచ్కుంద మున్సిపాలిటీకి 15 కోట్లు – సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 25:బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే…