Author: RAHEEM

బిచ్కుంద మున్సిపాలిటీకి 15 కోట్లు – సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 25:బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే…

జేపీఏ ఇన్సూరెన్స్ చెక్ అందజేత…పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) :పెద్ద కొడప్ గల్ మండలం లోని చిన్న కొడపగల్ సొసైటీ పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సంఘ సభ్యుడు పిట్లం గంగబోయి మరణించడంతో,అతని కుటుంబానికి జేపీఏ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశారు.ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును…

ఘనంగా బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస ,నిజాంసాగర్ ,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు రోజా, నాగమణి, విజయలు చిన్నారులతో కలిసి బతుకమ్మను పూలతో అందంగా పేర్చి ఆడించారు. పూలతో అలంకరించిన…

ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్ని సందర్శించండి- కేంద్రసహాయ మంత్రిని కోరిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన ధ్యాస, నిజాంసాగర్( జుక్కల్ ) సెప్టెంబర్ 24 ,ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్నీ సందర్శించాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కేంద్ర గ్రామీణఅభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కోరారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట…

మానవత్వం చాటిన ఎల్లారెడ్డి పోలీసులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల పరిధిలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద రోడ్డుపై ఓ కుక్క మృతి చెందింది.దాంతో అక్కడ గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో…

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం – సూపర్ వైజర్ రాజేశ్వరి

మహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 23:మాతా, శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో పోషణ మాసోత్సవాల భాగంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఆమె ప్రజలకు అవగాహన…

ఐకెపి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 23:నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా కార్యాలయంలో పేర్చి సాంప్రదాయ గీతాల మధ్య మహిళలు ఉత్సాహంగా…

అంగన్‌వాడి కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు – తల్లి పాల, చిన్నపిల్లల పోషకంపై అవగాహన… సిడిపిఓ సౌభాగ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22:పిట్లం మండల కేంద్రంలో ఏడవ,నాలుగవ అంగన్‌వాడి కేంద్రాల్లో ఈ ఏడాది పోషకాహార మాసోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం చిన్నపిల్లల సక్రమమైన పోషణ,ఆరోగ్య పరిరక్షణపై కుటుంబ సభ్యులలో అవగాహన పెంపొందించడం అని…

గోర్గల్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), సెప్టెంబర్ 22,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో, మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.నవరాత్రి ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా సాగుతున్నాయి. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోగా, అమ్మవారి ఆలయం ప్రాంతమంతా…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన పవర్ న్యూస్ రిపోర్టర్ పండరి ఇటీవల మృతి చెందారు. గౌరారం తండాకు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ బాబు సింగ్ సోదరులు,మాజీ సర్పంచ్ సక్రు నాయక్ దంపతులు…