రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు…