మాజీ జడ్పీటీసీ కృష్ణ రెడ్డి ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ :,( జుక్కల్ )గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ మల్లూర్ కృష్ణా రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంతారావు…