జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో…

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి.. సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జూలై 2:నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం ఆమె సబ్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజల దరఖాస్తులపై సకాలంలో స్పందన…

తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న పనితీరు,అధికారుల హాజరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.భూ సమాచారం అందుబాటులో ఉండేలా…

33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

మనన్యూస్నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో మొక్క,గుండూరు నుండి మహారాష్ట్ర బాడర్ వరకు పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవ్య మాట్లాడుతూ..ఆయిల్ పామ్…

ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె తోట జసింత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)…

పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమం పురస్కరించుకుని పరిసరాల పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాలని,…

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ గేట్ సమీపంలోని పిఎసిఎస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సహకార సంఘం చైర్మన్ నర్సింహ…

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..