Author: RAHEEM

గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ…

అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే ఆమోదయోగ్య మైన పాలన..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అర్హులందరికి రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని రేషన్…

కన్నుల పండగ – భీమన్న దేవునికి బోనాలు..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) భక్తులకు కోరిన కోరికలను తీర్చి వెన్నంటి కష్టాలను తొలగించి ఆదివాసీల కలియుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్‌పోడ్ కులస్తులు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని…

ఘనంగా భీమన్న దేవుని ఉత్సవాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా నాయకపోడ్ కులదైవం భీమన్న దేవుని ఉత్సవాలు మొహమ్మద్‌నగర్ మండలంలోని కోమలాంచ గ్రామంలో భీమన్న గుడి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి…

జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో కెన్ క్యారియర్ పూజ..

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ )నవంబర్ 3, నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీ లో సోమవారం కెన్ క్యారియర్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వైస్ ప్రెసిడెంట్వేణుగోపాల్ రావు,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఎండి.షాదుల్లా, బోధన్…

రాష్ట్ర సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఘన సన్మానం-

మన ధ్యాస, కామారెడ్డి: నవంబర్ 2,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా కేబినెట్ హోదాతో నియమితులైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బాన్స్‌వాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి…

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా నీటి విడుదల..ఏఈ సాకేత్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 37,113 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, వీర్ నంబర్–5 కలో ఉన్న ఐదు గేట్ల ద్వారా 43,135…

మంత్రికి అజారుద్దీన్‌ కు ఘన సన్మానం..

మన ధ్యాస,బాన్స్ వాడ,మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అజారుద్దీన్‌కు శనివారం హైదరాబాద్ ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్,పాత బాలకృష్ణ,క్రాంతి లు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — అజారుద్దీన్ కేవలం…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ -ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లూర్ తాండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ధరావత్ విఠల్ కి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ ) ఒక చెట్టు – అమ్మ పేరుతో కార్యక్రమంలో మొక్కలు నాటిన ఛైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.ఈ సందర్శనలో భాగంగా ఆయన “స్వచ్ఛత…