శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ
మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…
గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…
టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…
జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…
బదిలీ పై వెళ్లిన సిఆర్పి దనంజయ కి సన్మాననం:
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి…
మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…
ప్రతి ఇంటికి చంద్రన్న వెలుగులు….. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి నాయకులు…..
స్వర్ణసాగరం మనన్యూస్ తవణంపల్లె జులై-19సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఐరాల మండలం, చింతగుబ్బలపల్గె, మద్దిపట్లపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
మన న్యూస్ ఐరాల జులై-18 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును,…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఐరాల మండలం, వైఎస్.గేటు, కామినాయనిపల్లె, కామినాయనిపల్లె దళితవాడ, కుల్లంపల్లె, కస్తూరినాయనిపల్లె రత్నగిరి, చిన్నవెంకటంపల్లె దళితవాడ, మట్టపల్లె, చింతగుంపలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు…