మాతృభాషే విజ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి మూలం. ప్రముఖ రచయిత్రి ఎం.ఆర్.అరుణకుమారి వెల్లడి.
చిత్తూరు ఫిబ్రవరి 21 మన ద్యాస చిత్తూరు జిల్లా కేంద్రంలోని చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, సంజయ్ గాంధీ నగర్ చిత్తూరు నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం…