Author: NAGARAJA

శ్రీసిద్ధేశ్వరస్వామి గుడికి 5000రూ విరాళం ఇచ్చిన అమ్మఒడి ఫౌండర్ పద్మనాభ నాయుడు

బంగారుపాళ్యం నవంబర్ 11 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని కేజీ సత్రం వద్ద చీకూరుపల్లి కొండపై గుహల్లో వెలసియున్న శ్రీ పార్వతి సమేత సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి కొరకు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్…

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

తవణంపల్లి నవంబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు పై కార్య క్రమoలో క్యాన్సర్ నివారణ పై అవగాహన స్లొగన్స్ చెపుతూ తవణంపల్లె పుర వీధులలో ర్యాలీ…

ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదినాన్ని జరుపుకున్న అభిమానులు.

ఎస్ఆర్ పురం నవంబర్ 5 మన ద్యాస ఎస్ఆర్ పురం మండలంలోని వెంకటాపురం పంచాయతీ నందు క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, చేజింగ్ మాస్టర్, పిట్ నెస్,అయిన విరాట్ కోహ్లీ 37వ జన్మదినం సందర్భంగా వెంకటాపురం పంచాయతీ కింగ్ కోహ్లీ అభిమానులు…

శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి గుడి జీర్ణోద్ధరాణ కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 1 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం శనివారం పండితులు మంత్రోచ్చారణ మధ్య స్వామి అమ్మవార్ల…

శ్రీరుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి గుడి జీర్ణోద్దార కుంభాభిషేఖ మహోత్సవం

తవణంపల్లి అక్టోబర్ 31 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం నవంబర్ 1వతేది నుండి 2వ తేదీ ఆదివారం…

విద్యార్థుల భద్రతకు ఎమ్ ఈ ఓ, సర్పంచ్ ముందడుగు – సమయోచిత చర్యలు

తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జొన్న గురుకుల పంచాయతీ పరిధిలోని జొన్న గురుకుల గ్రామ ప్రాథమిక పాఠశాల, ఎదురుగా నిరుపయోగంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కారణంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. బారివర్షాల కారణంగా భవనం మరింత…

అధిక వర్షాలు వరి పొలాలను కాపాడుకోండి

తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస అధిక వర్షాలు – వరి పొలాలను కాపాడుకోండి”చిత్తూరుజిల్లాలోకురుస్తున్న వర్షాల వల్ల పంటల పరిస్థితిని పరిశీలించుటకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, శాస్త్రవేత్తలు, జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు, (డాట్ సెంటర్), కోఆర్డినేటర్ డా.…

ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో..

పూతలపట్టు అక్టోబర్ 24 మన ద్యాస ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖామంత్రి మరియు జనసేనపార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల…

మాజీ ఎంపీ పాటూరీ రాజగోపాల్ నాయుడు సేవలను స్మరించుకుంటూ 28వ వర్ధంతి నివాళులు

తవణంపల్లి అక్టోబర్ 21 మన ద్యాస చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో మాజీ ఎంపీ కీ.శే. పాటూరు రాజగోపాల్ నాయుడు 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర…

ఘనంగా దీపావళి పండగ వేడుకలు

తవణంపల్లి అక్టోబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గ్రామాలలో వెలుగుల పండగ జీవితములో సరికొత్త ఆశలను నింపి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోవాలని ఆశిస్తూ దీపావళి జీవితంలో ఉన్న కష్టాలను…