Author: NAGARAJA

అరగొండ లో మామిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 29 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని అరగొండ గౌరీ శంకర కళ్యాణ మండపం నందు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి మామిడిపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పవిత్ర మాలలు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కు బహుకరణ

కాణిపాకం నవంబర్ 27 మన న్యూస్ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి పవిత్ర మాలలను *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* కాణిపాకం ఆలయ అధికారులు బహుకరించారు. బుధవారం ఉదయం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో…

టిడిపి సీనియర్ నాయకుడు కాంతారావుకి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళి..**స్వయంగా పాడే మోసిన ఎం ఎల్ ఏ

పూతలపట్టు నవంబర్ 26 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, పేట అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు డి.కాంతారావు ఆకస్మిక మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం…

సనాతన ధర్మం, మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వసుదేవ : మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి

చిత్తూరు నవంబర్త 26 మన న్యూస్ చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు

ఐరాల, నవంబర్ 26 : మన న్యూస్ చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లెలో ఈ రోజు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూజలు చేసి ఘన నివాళులు అర్పించారు. దళిత నాయకులు మాట్లాడుతూ భారత…

షెడ్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 19 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో క్యాటిల్ నిర్మాణంపై మండలంలో చెట్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం తవణంపల్లి మండలం నందు,ఉపాధి హామీ మరియు పశుసంవర్ధక శాఖ…

అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి.కాణిపాక పరిసర దళితులు

చిత్తూరు నవంబర్ 18 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక పరిసరాల్లో ఉన్న ఖాలీ భూమిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపై అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని స్థానిక…

రోడ్డు ప్రమాదంలో టిడిపి కార్యకర్త మృతి

పూతలపట్టు నవంబర్ 18 మన న్యూస్ పూతలపట్టు మండలం కొండ కింద పల్లి కి చెందిన బి. మనోహర్ నాయుడు ( 48) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు..పూర్తి వివరాలు మనోహర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుండి స్కూటర్లో…

కాణిపాకం లో కార్తీక సోమవారం ప్రతేక్యపూజలు

Mana News:- కాణిపాకం నవంబర్ 18 మన న్యూస్ :- స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈరోజు మూడవ కార్తీక సోమవారం సందర్భంగా…

సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని అసెంబ్లీలో గళం విప్పిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..**గత ప్రభుత్వంలో ఓటిఎస్ పథకం ద్వారా దగా పడ్డ లక్షల మంది ఎస్సీలు..

పూతలపట్టు (అమరావతి )నవంబర్ 18 మన న్యూస్ తమిళనాడు రాష్ట్ర వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చిత్తూరు జిల్లా ప్రజల‌ కోసం అసెంబ్లీ సమావేశాల్లో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గళం విప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో *పూతలపట్టు శాసనసభ్యులు…