రైతులు శిక్షణ కేంద్రంన్ని సద్వినియోగం చేసుకోవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద రైతు శిక్షణ కేంద్రం,కళ్యాణ మండపాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ…
నేరాల నియంత్రణ, కేసులా చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
మన న్యూస్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషను మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన…
రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్,పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరైన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ,వైస్…
భారతదేశ ఉక్కు మహిళ,మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ఘ నంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా…
చేరిన పూడిక…. శిథిలావస్థలో డి 28 ఉపకల్వ పట్టింపు లేని ఇరిగేషన్ శాఖ రూ, 250 కోట్లతో ఏ కాల్వలు బాగు చేశారు అధికారులు లారా? పత్రిక ముఖంగా చేసిన అభివృద్ధిని వెల్లడించండి రైతుల డిమాండ్..
మన న్యూస్, 250 కోట్ల రూపాయలతో నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వల బాగుకు వెచ్చించమంటూ సాగునీటి పారుదల శాఖ అధికారులు గొప్పగా చెప్పుకుంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో నిజం సాగర్ కాల్వల దుస్థితి ఒక్కసారి చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏందో తెలిసిపోతుంది..…
చందానగర్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్
మన న్యూస్: షేర్ లింగంపెల్లి చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని…
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
మన న్యూస్ : శేరిలింగంపల్లి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఈ నెల 18…
మియాపూర్ లో మిస్సయిన మైనర్ బాలిక ఐశ్వర్య డెడ్ బాడీ తుక్కుగూడ లో లభ్యం
మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది మియాపూర్ టేక్ అంజయ్య నగర్ కి చెందిన ఐశ్వర్య (17) ఈ నెల 8 న అదృశ్యం అయ్యి తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ ప్రాంతం లో శవమై కనిపించింది…
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మరో భగీరథుడు.. ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో 20 గేట్ల సమీపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపల పిల్లల కార్యక్రమానికి ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి…
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్
మన న్యూస్ : పినపాక, ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని,గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జీతిష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో ఆకస్మికంగా పర్యటించి ప్రస్తుత వానాకాలం రైతులు పండించిన ధాన్యం…

