Author: MANANEWS1

పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…

నిల్వ మాంసం విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,గొల్లప్రోలు:నిల్వమాంసం,చనిపోయిన కోళ్ల మాంసం వ్యాపారులు యదేచ్చగా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో…

అసత్యాల వేదికగా బిఆర్ఎస్ సోషల్ మీడియా

మనన్యూస్,పినపాక:చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా,అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడీశాల రామనాథం ఎద్దేవా చేసారు.శుక్రవారం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామనాథం మాట్లాడారు.…

మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

మనన్యూస్,నారాయణ పేట:రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.రాష్ట్రంలో…

జిల్లా ప్రెస్ క్లబ్ భవనం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనం ను శుక్రవారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.జర్నలిస్టులు తమ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి…

నిజాయితీగల ఆఫీసర్ ఏవో సాయి శాంతన్ కుమార్ లంచం కోసం ఆశించే వ్యక్తి కాదు

ఎసిబి రైడ్ పై అధికారులు పూర్తిస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలి సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,అశ్వాపురం మండలంలో ఏవో సాయి శాంతన్ పై ఏసీబీ దాడి జరగడం దురదృష్టకరమని,మండల వ్యవసాయ శాఖ అధికారిక రైతుల పక్షపాతిగా 24…

మంచినీటి సమస్య ఉందా?ఈ నెంబర్ కు ఫోన్ చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:త్రాగునీరు రాకపోయినా,పైప్ లీకేజీ ఉన్న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అయినా మంచినీటి సమస్య తలెత్తి అధికారులు నిర్లక్ష్యం వహించినా అధికారులకు తెలియక…

శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్.. వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం.నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు… మనన్యూస్,తిరుపతి:దేవస్థానానికి వచ్చే భక్తుల…

మెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃమెడిక‌ల్ హ‌బ్ గా తిరుప‌తిని తీర్చిదిద్దేంకు ఎన్డీఏ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన చికిత్స పేద‌ల‌కు అందించేందుకు ఆధునాత‌న వైద్య ప‌రిక‌రాల‌ను దాత‌లు అందించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు.గురువారం ఉద‌యం రుయా ఆస్ప‌త్రిలోని…

సంచాలకులు రుపోజ్ దత్తము ను కలిసిన నూతన కార్యవర్గం.

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇటీవల నూతన కార్యవర్గము నియామకం జరిగింది.గురువారం అర్థ గణాంక శాఖ సంచాలకులు రుపోజ్ దత్తము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ ప్రణాళిక శాఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో…