Author: MANANEWS1

రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానంకళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు

మనన్యూస్.గొల్లప్రోలు:రక్తదానం చేసిన వారు ప్రాణ దాతలతో సమానమని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు అన్నారు.గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం ఎన్ఎస్ఎస్,రోటరీ క్లబ్,యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ…

తప్పుడు ఫిర్యాదుతో ప్రైవేట్ అధ్యాపకుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తొలగింపు…

తుది జాబితాలో ఉన్నవారి ఓట్లను యధావిధిగా ఉంచాలి.. తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు. మనన్యూస్,కామారెడ్డి:మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు ఉపాధ్యాయుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం…

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్మాన్ చికిత్స వైద్యులచే ఉచిత ఆరోగ్య శిబిరo

మనన్యూస్,కర్మన్,గాట్:ఆయుష్మాన్ చికిత్సలయ ద్వారా అన్ని రకాల చికిత్సా విధానాల సమ్మిళితంతో ఒక కొత్త తరహాలో పరిష్కారం చూపించడానికి పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల…

చైతన్యపురి డివిజన్ లో దోమల మందు తో ఫాగిగింగ్,,కార్పొరేటర్ రంగా నర్సింహా

మనన్యూస్,చైతన్యపురి:ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం,భవాని నగర్ కాలనిలో దోమలు సమస్య మీద కాలనీ వాసులు పిర్యాదు చేయగా స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా కాలనీవాసులతో జిహెచ్ఎంసి ఎంటమాలజీ ఏఈ రాంబాబు,జవాన్ రంజిత్ తో దోమల మందు తో…

వట్టిమర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మనన్యూస్,కొత్తపెట్:నకెరికల్ నియోజకవర్గంచిట్యాల మండలం వటిమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మెలనం నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా తమకు అన్నాడు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయులు కంచర్ల మోహన్ రెడ్డి,ఉపాధ్యాయులు కొండకిందిఅంజి…

అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

మనన్యూస్,నారాయణపేట:ఆత్మకూరు పట్టణంలోని బాబా కాలనీలో టీఎన్జీవో బిల్డింగ్ పక్కన ఉన్న 20 ఫీట్ల రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు శనివారం…

సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్

మనన్యూస్,మహేశ్వరం:మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ గారిని…

అనుమతి లేని ఇసుక లారీ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు

ఎస్.సి.కార్పొరేషన్ రుణాలు సులభతరం చెయ్యండి -జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులు వాలముని

మనన్యూస్,తిరుపతి:సి.కార్పొరేషన్ రుణాలకు ఎలాంటి గ్యారంటీ మరియు భద్రత లేకుండా బ్యాంకర్ కు లబ్ధిదారుడు మధ్య ఎటువంటి మధ్యవర్తులు లేకుండా రుణాలు మంజూరు చేసెలా సులభతరం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కు,తిరపతి జిల్లా ఎస్సీ.ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యుడు పునభాకం వాలముని…

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె..అన్ని బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండేలా చూడాలిటిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్

మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జే ధన్వంత కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం యునైటెడ్ ఫోరం…