Author: MANANEWS1

నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు.…

జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో ఆస్టర్ నారాయణాద్రి ముందుంటుంది

సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యం పట్ల వహించాలి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరూ నడక తప్పక అలవర్చుకోవాలి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యుల…

ఉచిత వైద్య శిబిరం విజయవంతం,,అంబులెన్స్ వితరణకు సిద్ధం,,మానవత సేవలు అమోఘం

మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ,రెడ్డి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని రెడ్డి భవనంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్.వి.కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నెలవారి సమావేశంలో నూతన అంబులెన్స్…

జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలో వాదే ఓమర్ కాలనీలో ఎండి.జిలాని నేతృత్వంలో జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యం ను అభినందించారు.ఎమ్మెల్యే…

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం

మనన్యూస్,వనస్థలిపురం:టు వీలర్ మెకానిక్ ఆటోమొబైల్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమావేశం చింతలకుంట లోని ఓక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా గత కొన్ని రోజుల క్రితం నరేష్…

ఘనంగా భీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

మనన్యూస్,నారాయణ పేట:మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వేద పండితులు మంత్రోచ్ఛారణతో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.అమ్మపల్లి మాజీ సర్పంచ్ జీ రవీందర్ హాజరై…

50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ

మనన్యూస్,నారాయణ పేట:మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సఫాబేతుల్ మాల్ మరియు రహ్ బర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజర్ మహమూద్ ఇక్తాషాముద్దీన్ మాట్లాడుతూ,సమాజంలోని అర్హులైన వారికి గౌరవప్రదమైన…

ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంతో ఆదివాసి సంఘాల రాష్ట్ర నేతలు భేటీ,,జీవో.నెం.3 పునరుద్ధరణ,ఏజెన్సీలో 100/% రిజర్వేషన్ సాధనకై చర్చలు

మనన్యూస్,పినపాక:హైదరాబాద్,తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాంకి వారి స్వగృహంలో ఆదివాసి సమస్యలు,డిమాండ్లపై ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి,ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ తదితరులు వారికి తెలుపుతూ జీవో.నం.3 ను సుప్రీంకోర్టు…

సక్రమంగా పనిచేస్తున్నా విధుల నుండి తొలగించారు,,చెందుర్తి వివోఏ ఆవేదన

మనన్యూస్,గొల్లప్రోలు:తాను సక్రమంగా విధులు నిర్వహిస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా విధుల నుండి తొలగించారని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన వి ఓఏ యానిమేటర్ చికట్ల కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె విలేకరులతో…

అరగొండ గ్రామపంచాయతీలో ఇంటింటా చెత్త సేకరణ

మనన్యూస్.తవణంపల్లి:మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అరగొండలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ విలువ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో హరిత రాయబారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో హరిత రాయబారులు పంచాయతీ పరిధిలోని అరగొండ…