నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం
మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు.…