Author: MANANEWS1

నెల్లూరులో భూమి ఇన్ఫ్ర్ రియాల్టీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ శుభారంభం

మన న్యూస్:నెల్లూరు, చిల్డ్రన్స్పపార్క్ రోడ్డు,సాయిబాబా గుడి దగ్గర భూమి రియాల్టీ ఇన్ఫ్ర్ రియాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆదివారం ఉదయం ప్రారంభమైనది.ముందుగా సంస్థ చైర్మన్ మైల కోటేశ్వరావు మాట్లాడుతు.మా ఆఫీస్ ప్రారంభానికి విచ్చేసిన మార్కెట్ సిబ్బందికి మిత్రులకు, అతిథులకు,శ్రేయోభిలాషులకు లాండ్ లార్డ్స్…

వి .పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్‌

మన న్యూస్:నెల్లూరు నలుమూలల నుంచి భారీగా వచ్చిన యువత.800 మందికి స్పాట్‌ ఆఫర్‌ లెటర్లు అందించిన ఎమ్మెల్యే,షార్ట్‌లిస్ట్‌ అయిన 1700 మందికి త్వరలో ఆఫర్‌ లెటర్లు ఉద్యోగాలు కల్పించడంపై యువత హర్షం. వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపిన యువతీయువకులు.త్వరలో మరిన్ని జాబ్‌…

చింతల బయ్యారం యువతకు వాలీబాల్ కిట్ అందజేత

మన న్యూస్:పినపాక మండలోని చింతల బయ్యారం గ్రామ యువకులకు ఏడూళ్ళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ ను సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై రాజ్ కుమార్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు…

నిరుద్యోగరహిత నెల్లూరు జిల్లా మా లక్ష్యం వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్:నెల్లూరు డిసెంబర్15 వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమైన మెగా జాబ్‌ మేళా జ్యోతి ప్రజ్వలన చేసిన వేమిరెడ్డి దంపతులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు VPR కన్వెన్షన్ కు వేలాదిగా తరలివచ్చిన యువత.ప్రతి మూడు నెలలకోసారి మెగా జాబ్ మేళా…

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు

మన న్యూస్:తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్ధానిక వైసిపి కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి…

పొట్టిశ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్: జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి ప్రత్యేకమైన రాష్ట్రం రావాలని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 53 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాన్ని అర్పించుకొని తెలుగువారందరికీ రాష్ట్రాన్ని సంపాదించిన మహా…

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం శ్రీ పరంజ్యోతి మానవ సేవ సమితి ఆధ్వర్యంలో

మన న్యూస్: కామారెడ్డి జిల్లా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యశాల దగ్గర నిర్వహించడం జరిగింది. వంశాభివృద్ధి కుటుంబ సంక్షేమం కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని గడిచిన 9…

అమరజీవి ఘంటసాల ఆరాధనోత్సవాలు, సాలూరు NGO రిక్రియేషన్ క్లబ్ లో కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్: సాలూరు డిసెంబర్15, పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పండగ శోభని తలపిస్తున్న ఘంటసాల పాటల పండగలో పాలుపంచుకొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని మంత్రి సంధ్యారాణి అన్నారు. మరుగునపడిన సంగీత పాఠశాలను ప్రభుత్వంతో మాట్లాడి పూర్వవైభవం వచ్చేందుకు కృషి…

పొట్టి శ్రీరాములు వర్ధంతి

మన న్యూస్: పొట్టి శ్రీరాములు వర్ధంతి , ఆత్మార్పణ దినం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో గంగినేని చెరువు వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం గంగినేని చెరువు వద్ద…

అంతా తానై మానవత్వం చాటిన రవీందర్ రెడ్డి గురుకుల విద్యార్థి అమూల్యకు వైద్య సహకారం వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన మంత్రి సీతక్క, తనయుడు ధనసరి సూర్య.

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి గుమాసు అమూల్య ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైంది. పాల్వంచ లోని నవభార గురుకుల విద్యాలయంలో అమూల్య 9వ తరగతి చదువుతుంది. వాలీబాల్ ప్లేయర్ అయిన…