Author: MANANEWS1

ఆటోనగర్ లో భూ కబ్జాపై చర్యలు తీసుకోండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్17ఆటో నగర్ లో మంగళవారం ఉదయం రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఇంటి స్థలాల కోసం 62 వినతిపత్రాలు రాగా 76 అర్జీలు వివిధ రకాల రెవెన్యూ సమస్యలపై వచ్చాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు తహశీల్దారు…

అనీమియా బాధితురాలికి సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో శ్యామల (38) అనీమియా వ్యాధితో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కరక్ వాడి గ్రామానికి చెందిన సంగోల్ల రజనీకాంత్ మానవతా దృక్యంతో…

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షపాతిగా ఉండాలి

మన న్యూస్:ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ తుర్కయంజాల్.తేలంగాణ విద్యా శాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు వారం రోజులుగా చేపట్టిన…

టీజిఐఐసి ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

మన న్యూస్:ఇబ్రహీంపట్నం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.విష్ణువర్ధన్ రెడ్డిని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆదిభట్ల మున్సిపాలిటీలోని టీసిఎస్ కంపెనీ…

సీతారాం పల్లి గంగిరెడ్డి స్వామి విజల కోసం డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశాడు అంటున్న కడప జిల్లా శ్రీనివాసులు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి స్వామి ముదిరాజ్ నా దగ్గర గల్ఫ్ బైరాన్ లో విజల కోసమై కడప జిల్లా శ్రీనివాసులు దగ్గర డబ్బులు తీసుకుని గల్ఫ్ నుండి ఇండియాకు రావడం జరిగిందని…

కొటికిపెంట నిర్వాసితులకు వసతి కలిపించాలి పార్వతీపురం గ్రీవెన్స్ లో సర్పంచ్ నాయుడు

మన న్యూస్:పాచిపెంట,డిసెంబర్ 16పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 19 సంవత్సరాల క్రితం పెద్ద గెడ్డ జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మా పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోటికి పెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పార్వతిపురం గ్రీవెన్స్లలో అధికారులను…

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.

మన న్యూస్: చిత్తూరు, డిసెంబర్ 16 తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.…

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని అరెస్ట్

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉండడంతో రాష్ట్రస్థాయి సర్పంచుల ఫోరం సంఘం పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని తాజా మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి…

సింగరేణిలో భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐటీడీఏ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

మన న్యూస్:పినపాక,నియోజకవర్గం సింగరేణిలో భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో అధికారులకు హెచ్ డేవిడ్ రాజు సహాయ ప్రాజెక్టు అధికారి కి వినతి పత్రాలు…

గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo

మన న్యూస్:సరూర్నగర్ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో…