Author: MANANEWS1

జర్నలిస్ట్ పైదుర్భాషలాడిన డి.ఎస్.పి

మన న్యూస్:కామారెడ్డి జిల్లా :ఓ సినీ నటుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన మరవకముందే మరో సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది మొహమ్మద్ రఫిక్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి పరిచయం నిమిత్తం వెళ్తే నీవు…

పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలి ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ

మన న్యూస్:పినపాక సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు…

శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి

మన న్యూస్: కర్మన్ ఘాట్.సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం చంపాపేట డివి జన్ శ్రీ కర్మన్ ఘాట్ధ్యా నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యని ర్వాహణాధికారి ఎన్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా వేద…

బిఆర్ఎస్ నాయకులు ఎన్ని వేషాలు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం

మన న్యూస్:పినపాక,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ మండలాద్యక్షుడు గొడిశాల రామనాథం బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్…

అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ సిబ్బంది కే తిరుపతిరావు వ్యవసాయ అధికారి ఆదేశాలు

మన న్యూస్:పాచిపెంట, డిసెంబర్ 18 పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోతుపాన్ కారణంగా రెండు రోజులపాటు వర్షం పడే అవకాశాలు ఉన్నందున రైతుల అప్రమత్తంగా ఉండాలని వరి కోతలు వాయిదా వేసుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు. మండలం…

జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

మన న్యూస్:పాచిపెంట డిసెంబర్18 పార్వతీపురం మంజూరు జిల్లాపాచిపెంట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులకు. ఐదు నెలలకు పైగా ఉన్న వేతన బకాయలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాచి పెంట మండలం…

వలస ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

అడవిరామవరం గుత్తికోయ గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్గ్రా మంలోని 35 కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన పోలీసులు మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల…

జనవరి 8న శ్రీశైలంలో ఆధ్యాత్మిక సభ ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులుకి సన్మానం మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథయాత్ర

మన న్యూస్:తిరుపతి జనవరి 8వ తారీఖున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె…

క్రీడాభివృద్ధికి టీటీడీ స‌హ‌కారం అవ‌స‌రం టీటీడీ ఛైర్మ‌న్‌, ఈఓల‌ను కోరిన శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

మన న్యూస్:తిరుప‌తి, క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు.తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు ని, దేవ‌స్థానం ఈఓ జె.శ్యామ‌లారావు ను టీటీడీ ఛైర్మ‌న్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్…

జాతీయస్థాయి జంప్ రోప్ పోటీలకు బి సి ఎం విద్యార్థులు

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 17:స్థానిక పాఠశాల అయిన బాలచంద్రా మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు జంప్ రోప్ ఆటలో ఉత్తమ ప్రతిభను చాటారు. డిసెంబర్ నెల 14,15వ తేదీల్లో సత్యసాయి జిల్లాలో నిర్వహించిన 5th సబ్ జూనియర్ స్టేట్ మీట్ పోటీల్లో…