Author: MANANEWS1

వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ . బాలకృష్ణ నాయక్

మన న్యూస్: తిరుపతి రూరల్ దివ్యాంగులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బాలకృష్ణ నాయక్ తెలియజేశారు.శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం నందు విలేజ్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైద్యానికి శాఖసిబ్బంది…

తిరుప‌తిలో మెగా జాబ్‌మేళా నిర్వ‌హించాలి..సీ.డాప్ ఛైర్మ‌న్ దీప‌క్ రెడ్డి తో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు..స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని విన‌తి

మన న్యూస్: తిరుపతి,విజ‌న్-2047 సాకారం దిశ‌గా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు స‌హ‌క‌రించాల‌ని సీడాప్ ఛైర్మ‌న్ జి.దీప‌క్‌రెడ్డి ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు కోరారు.విజ‌య‌వాడ‌లోని సీ.డాప్ కార్యాల‌యంలో శుక్రవారం సీ.డాప్ ఛైర్మ‌న్‌ను శాప్ ఛైర్మ‌న్ శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.…

ఇసుక అక్రమ నిల్వ – అదును చూసి విక్రయం

మనన్యూస్:ఏలేశ్వరం మండల పరిసరాల్లోని ఏలేరు నది నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో ఇసుకను తీసి నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు దొడ్డు ఇసుక రూ.3,000,మధ్య…

ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు ఎక్కడ?

మనన్యూస్:కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం.ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టిల్స్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా తనిఖీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోనే చేస్తే…

పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యల కలకలం

మనన్యూస్: కామారెడ్డి జిల్లా,సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతి. బీబీపేట్ సొసైటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న నిఖిల్…

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ముదునూరి

మనన్యూస్:ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.గ్రామ సర్పంచ్ ఏపూరి రామారావు,శ్రీమతి నాగమణి దంపతుల చేతుల మీదగా జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ వైకాపా నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి…

కారు లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు

మన న్యూస్:ఏలేశ్వరం ఒరిస్సా ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన కే ఏ 51ఎంహెచ్187 నెంబర్ గల స్కోడా కార్ లో 10.280 కేజీలు గంజాయిని అక్రమంగా.తరలిస్తుండగా ఏలేశ్వరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కారులో తలుస్తున్న వ్యక్తిని అరెస్టు…

రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఎంపిపి గొల్లపల్లి

మనన్యూస్:ఏలేశ్వరం :భద్రవరం గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీపీల సమైక్య అధ్యక్షుడు, ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి పేర్కొన్నారు‌.ఈ మేరకు గురువారం మండలంలోని భద్రవరం గ్రామంలో స్థానిక సచివాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కుశరాజు అధ్యక్షతన నిర్వహించిన…

మార్స్ కంప్యూటర్స్ లో చార్లెస్ బాబేజ్ జయంతి

మనన్యూస్:ఏలేశ్వరం కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 233వ జయంతి వేడుకలు మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.గురువారం మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు అడపా దుర్గారావు ఆధ్వర్యంలో బాబేజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథులుగా…

రెవెన్యూసదస్సులో కేసలి, కొటికి పెంట సమస్యలు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీ కేసలి గ్రామంలో గురువారం నాడు జరిగిన రెవెన్యూ సదస్సులో సమస్యలు ఏకరువు పెట్టాయి.పంచాయతీ సర్పంచ్ సత్తారపు నిర్మల ఆధ్వర్యంలో ప్రజలంతా కలిసి మండల తహసిల్దార్ డి రవికి వారి సమస్యలను విన్నవించుకున్నారు…