Author: MANANEWS1

పత్రిక ప్రతినిధిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలోఎస్పీకి ఫిర్యాదు

మనన్యూస్:తిరుపతి,ఓ దినపత్రిక లో ప్రచురించిన న్యూస్ పైన,ఆ పత్రిక ప్రతినిధికి పాకాల కు చెందిన వార్డు మెంబర్ రావిళ్ళ మోహన్ నాయుడు ఫోన్ చేసి ఎవడ్రా న్యూస్ రాసింది, నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంటి, నిన్ను నీ బ్యూరో అంత తేలుస్తాం,రికార్డ్…

వంగ‌వీటి రంగాకు ఎమ్మెల్యే ఘ‌న నివాళి

మన న్యూస్:తిరుప‌తి సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న రంగా అని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోస‌మే కాకుండా బ‌డుగు,బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం పాటుప‌డిన వ్య‌క్తి రంగా అని ఆయ‌న అన్నారు.రంగా ఆశయాల సాధ‌న…

గొల్లప్రోలు సహకార సోసైటి అవగాహన సదస్సు

మనన్యూస్:గొల్లప్రోలు సొంత నిధులు లేక సహకార సోసైటీలు కృంగి పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం గొల్లప్రోలు సహకార సోసైటి రైతులు తో అవగాహన సదస్సు నిర్వహించారు.సహకార సోసైటీ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షత…

ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్ చేసిన ప్రత్తిపాడు ఎస్సై, ఎద్దులను పులిగోగుల గోశాలకు తరలింపు

మన న్యూస్:ప్రత్తిపాడు తుని నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న8ఎద్దులను పట్టుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం తెలిపారు.పోలీసు వాహనాన్ని చూసి రాచపల్లి గ్రామం వైపు బొలెరో…

ముద్రగడని మర్యాదపూర్వకంగా కలిసిన ఏలేశ్వరం వైసీపీ శ్రేణులు

మన న్యూస్: ఏలేశ్వరం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుని ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ శిడగం వెంకటేశ్వరరావు,నగర పంచాయితీ కో ఆప్షన్ సభ్యులు షేక్ దిల్బర్ హుస్సేన్,వాగు బలరాం,దాకమూరి లోవరాజు…

ఘనంగా మహిళ శక్తి యోగ్ దివాసుపార్కులో యోగా సెంటర్ కు వచ్చే యోగ సాధకులవల్ల పార్కు శోభామయంగా కనబరుస్తుంది

మనన్యూస్:ఆర్ కె పురం డివిజన్ హరి పురి కాలనీ పార్క్ సంక్షేమ సంఘ భవనం లో భారతీయ యోగా సన స్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థ సేవ భావంతో ఏర్పాటు చేసిన యోగ సమస్థ దీనిలో భాగంగా అంతర్జాతీయ మహిళ…

మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్టమస్ డే వేడుకలు

మన న్యూస్:పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గ్రామ గ్రామాన ప్రార్ధనాలయాల్లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యేసు విశ్వాసికులు ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలతో చర్చి ప్రాంతాలు జనసంద్రంగా మారడం జరిగింది. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన…

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే షిండే

మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ కూతురి వివాహం పిట్లం మండల కేంద్రంలోని వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్…

నెల్లూరులో పి యస్ బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ శుభార

మన న్యూస్:నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పియస్బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిలు ప్రారంభించినారు.ఈ సందర్భంగా కావలి డిఎస్బి శ్రీధర్ మాట్లాడుతు నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పిఎస్బి హాస్పిటల్ ప్రారంభించి నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని…