Author: MANANEWS1

రైతన్నకోసం అంటూ 129 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

మనన్యూస్,గొల్లప్రోలు:సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ తన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.129 వారాలు గా దూడల…

ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి

మనన్యూస్,తిరుపతి జిల్లా: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులుకీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి…

అయిజ పట్టణ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

మనన్యూస్,గద్వాల జిల్లా:కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ S.A. సంపత్ కుమార్,BRS నీ వీడి కాంగ్రెస్ లో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు సహ 50 మంది చేరిక,జోగులాంబ గద్వాల…

ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లో హౌసింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం సోద్యం చూస్తున్న అధికారులు

మనన్యూస్,గొల్లప్రోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పేదలకు గూడు కల్పిద్దామన్న ప్రభుత్వ ఆశయం అధికారులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.లబ్ధిదారు కొంత సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ లోన్ తో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ.25,62,300

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని శుక్రవారం లెక్కించగా హుండీ ఆదాయం రూ.25,62,300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది…

నియోజకవర్గ రైతులు అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

మనన్యూస్,గద్వాల జిల్లా: టీబీ డ్యాం సాగునీటి విడుదలతో ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు సకాలంలో సాగునీటిని పంపిణీ చేయించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ…

ఘనంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవంముఖ్య అతిధిగా మల్లేష్ యాదవ్ మమా

మనన్యూస్,ఎల్ బి నగర్: ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చిట్టి బాబు బిర్యాని రెస్టారెంట్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్(మామ)చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం…

హెల్మెట్ వాడకం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన నిర్వహించాలి

మన న్యూస్,తిరుపతి:తిరుపతి ఫిబ్రవరి 15 వరకు 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్బ్యా నర్లు,కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం అమలు చేయవలసిన నిబంధనలకు…

క్రీడలకు కేసిఆర్ గత సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది

మనన్యూస్,గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ద్వా ల గ్రంథాలయ మాజీ…

సంక్షోభంలో మిర్చి రైతు

మనన్యూస్,గద్వాల జిల్లా: వివిధ జిల్లాల్లో భారీగా ధరలు పతనం ఎకరాకు గరిష్టంగా రూ.లక్షన్నర వరకు నష్టం గుంటూరు:రాష్ట్రంలో మిర్చి రైతులు సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరగడం,…