Author: mananews

పండగ వేళ ప్రయాణికులకు ఊరట పార్వతీపురం రాయగడ రహదారికి మహర్దశ.కొమరాడ మండలం తెలుగుదేశం రైతు అధ్యక్షులు బత్తిలి శీను

.జియ్యమ్మవలస/ కొమరాడ /మనధ్యాస/డిసెంబర్ 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో భాగంగా…

విద్యార్దులు క్రమ శిక్షణతో చదవాలి యుసిమాస్ 8వ వార్షికోత్సవంలో రవి ప్రకాష్ – ఐపిఎస్

మన ద్యాస ప్రతిని ధి, సాలూరు :- విద్యార్దులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, క్రమ శిక్షణతో చదువుకోవాలని, ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదని ఏసీబీ రిటైర్డు జాయింట్ డైరెక్టర్ ఉప్పాడ రవి ప్రకాష్-ఐపిఎస్ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణ…

ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ కన్నుమూత మండల రాజకీయాల్లో తీరని లోటు

మన ధ్యాస, బ్రహ్మసముద్రం: మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకురాలు, ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ డబ్ల్యు/ఓ కె. మల్లేశప్ప, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు, ఆదివారం కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న…

ఆమె తమ్ముడు సొంత రిక్షాలో తీసుకువెళ్లారు – ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి పొరపాటు చేయలేదు

పార్వతీపురం, మన ధ్యాస, డిశంబర్ 27:భద్రగిరికి చెందిన వృద్ధ మహిళ కె. రాధమ్మ( 65) అనే రోగిని గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భద్రగిరి సిహెచ్‌సికి తీసుకువచ్చారని పార్వతీపురం జిల్లా కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారి డా||జి. నాగభూషణ…

కొమరాడలో ‘పేసా’ చట్టంపై విసృత అవగాహన.. గిరిజన హక్కుల పరిరక్షణే లక్ష్యం.

కొమరాడ /మనధ్యాస /డిసెంబర్22గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలన, హక్కుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేసా చట్టంపై కొమరాడ మండల కేంద్రంలో సోమవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండలంలోని 20 గిరిజన గ్రామాల పరిధిలోని పేసా…

ఈ నేల 24 న ముఖ్యమంత్రి కోస్గి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసెంబర్ 24వ తేదీన కోస్గి రానున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్ఐ లు బాలరాజు,…

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగిలో నవోదయ మోడల్ టెస్ట్ విజయవంతం​పెదమేరంగి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ సత్య కైలాస్ స్కూల్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగి వారు నిర్వహించిన…

జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోగల తిరుమల సాయి హైస్కూల్‌లో ఈ ఆదివారం జరిగిన జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. నాలుగు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగేపార్వతీపురం మన్యం జిల్లాల…