Author: mananews

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం – మాజీ ఎంపీ తలారి రంగయ్య

మన ధ్యాస, ప్రతినిధి కళ్యాణదుర్గం , డిసెంబర్ 6: భారత రాజ్యాంగ శిల్పి, అణగారిన వర్గాల పరిరక్షకుడు, దేశ ప్రజల్లో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విలువలను నాటిన మహోన్నత నాయకుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా…

కార్యకర్తల సంక్షేమానికే నా మొదటి ప్రాధాన్యత … రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

కార్యకర్తల అండగా ఉంటు, పురిటి గడ్డ రుణం తీర్చుకుంటా మంత్రిగోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన విధి వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:కార్యకర్తలకు అండగా ఉంటూ పురిటి గడ్డ రుణం తీర్చుకుంటామని…

1940కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :– మండలంలో సారిక గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1940కిలోల పిడిఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినట్లు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సారిక…

అంబేద్కర్ చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

. మన ధ్యాస, కొడవలూరు, డిసెంబర్ 6:సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం భావి తరాలకు ఆదర్శం కావాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొడవలూరులో…

నిత్య స్ఫూర్తి ప్రదాత డా. బి. ఆర్. అంబేద్కర్

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, మానవతా మూర్తి, భరత జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ఎందరికో నిత్య స్ఫూర్తి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని…

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందాలి.నాయకులు, అధికారుల మధ్య సమన్వయం అవసరం. మన ధ్యాస,కొడవలూరు, డిసెంబర్ 6:ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు…

శ్రీ దత్తాత్రేయ సిద్ధ మంగళ పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ఓం శ్రీ దత్తాత్రేయ నమః నాదంతో ప్రతిధ్వనించి మైపాడు సముద్ర తీరం.శ్రీ రామానంద భారతీ స్వామి వారి సారధ్యంలో వైభవంగా శ్రీ దత్త హోమ పూర్ణాహుతి పూజా మహోత్సవం.మన ధ్యాస,ఇందుకూరుపేట, డిసెంబర్ 6:నెల్లూరు జిల్లా,కోవూరు నియోజవర్గం ,ఇందుకూరు పేట మండలం మైపాడు…

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగానే ఉంటారు..జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. సవరపు రవణ

జియ్యమ్మ వలస/మనధ్యాస డిసెంబర్ 06.జియ్యమ్మ వలస మండలంలో చినమేరంగి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రవణ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రాజపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారముఎన్ఎస్ఎస్ ప్రాధాన్యత గురించి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, చినమేరంగి, ప్రిన్సిపాల్ సవరపు…

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల 100% విజయానికి కృషి చేయండి: ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిజియ్యమ్మవలస మండల స్థాయి టిడిపి సమావేశంలో దిశానిర్దేశం

జియ్యమ్మవలస/గుమ్మలక్ష్మీపురం/మనధ్యాస డిసెంబర్6 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జియ్యమ్మవలస మండలంలోని అన్ని పంచాయితీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు.శనివారం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జియ్యమ్మవలస మండల…

మామిడి పల్లి హైస్కూల్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అధికారులు

రుచిగా లేకపోవడంతో మందలింపు మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- మామిడిపల్లి హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు మంచి రుచికరమైన భోజనం పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు అందటంతో మండల స్థాయి అధికారులు శనివారం వెళ్లి…