తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్
మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…
సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు
మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.…
దేవాలయ భూమి కేటాయింపులో నిబంధనలు పాటించని దేవాదాయ శాఖ- అధికారి వాహన చోదకుడే అద్దె చెల్లింపుదారు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని రైతు బజారు ప్రక్కన ఉన్న శ్రీ ధర్మారాజ స్వామి దేవస్థానం భూమి తాత్కాలిక వ్యాపారానికి కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.స్థలం కేటాయింపు విధానం లో శాఖా పరమైన ప్రక్రియ…
ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో జెండా గేయం ఆవిష్కరణ
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ను మొదటగా రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ తెలుగులో వ్రాయబడిన జెండా గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది.…
బిజెపి పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అర్ధరహితం
గూడూరు, మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం…
జాతీయ అవార్డు పొందిన డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్
గూడూరు, మన న్యూస్ :- నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ(ఎన్ డి.సి.ఏ) వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజిక వేత్త శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్ )కు జాతీయ అవార్డు-2025 ఇవ్వడం…
భారీ వర్ష సూచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్,రానున్న 72 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో…
జాతీయ స్థాయి సేవరత్న పురస్కారం అందుకున్న కొల్లూరి యాదగిరి స్వామి
ఎల్ బి నగర్. మన న్యూస్ :- హైదరాబాద్ వాస్తవ్యులు న్యూ మారుతి నగర్ చెందిన శ్రీ సాయి శరణాలయ ఛారిటబుల్ ట్రస్ట్ కీ చెందిన కొల్లూరి యాదగిరి స్వామి ఫౌండర్ & చైర్మన్. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి లో…
డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు
జోగులాంబ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.…
జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్ ,మానవపాడు పెద్దవాగు ను పరిశీలించి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు,సిఐలు,ఎస్సై
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 13 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుష్కర ఘాట్ మానవపాడు మండలంలోని పెద్దవాగును పరిశీలించి మానవపాడు పెద్దవాగు కు అమరవాయి గ్రామానికి రాకపోకలు బంద్ కావడంతో విద్యార్థులు పాఠశాలలకు…