ఉపాది హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి, : రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా

మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…

సుప‌రిపాల‌న‌కు ఏడాది – జ‌న‌సేన సంబ‌రాలు

మన న్యూస్,తిరుప‌తిః కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో ఏన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాలు ఏర్పడి ఏడాది అయిన సంద‌ర్భంగా జ‌న‌సేన ఘ‌నంగా వేడ‌క‌లు నిర్వ‌హించింది. ఎస్టీవి న‌గ‌ర్ లోని గంగ‌మ్మ వీధిలో బుధ‌వారం…

ఏడాది పాలనపై వైసీపీ ఆందోళన

పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…

ఆమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి, :చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ…

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…

20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత, కేసు నమోదు: నర్వ ఎస్ఐ కుర్మయ్య.

నర్వ , Mana News :- తేదీ 03/06/2025 రోజు రాత్రి సమయంలో నర్వ పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్దకడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో తనిఖీ చేయగా ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లబ్ధిదారుల…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి

పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్య‌మైన‌ విత్తనాలు,ఎరువుల‌ ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు.…

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 04 :- జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం…

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి