Author: mananews

కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి డిసెంబర్ 6 మన ధ్యాసపూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం లోని కామలూరుకు చిత్తూరు టు కామాలూరు నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంబించిన ఏపీఎస్ఆర్టీసీపూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇటీవల కామాలూరు గ్రామస్తులు ఎమ్మెల్యేని కలిసి బస్ సౌకర్యం…

కుక్కల దాడిలో పునుగుపిల్లి మృతి — దేవరకొండలో అరుదైన జాతి సంరక్షణపై ఆందోళన

మన ధ్యాస ప్రతినిధి, బుక్కరాయసముద్రం, డిసెంబర్ 6: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని దేవరకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి కొండ పరిసరాల్లో ఇటీవల అరుదైన పునుగు పిల్లులు దర్శనమిస్తూ ఉండటం స్థానికులను ఆశ్చర్యపరిచింది. దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈ…

69 వ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

తవణంపల్లి డిసెంబర్ 6 మన ద్యాసతవణంపల్లి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ 69వవర్ధంతినిపురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగానివాళులర్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల ఎంపిడిఓ హరినాథ్ రెడ్డి, ఏవో రెడ్డి బాబు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ…

ముద్రాన్ని తలపిస్తున్న పొలాలు..బోటులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా మనుబోలు మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి మన ధ్యాస, మనుబోలు, డిసెంబర్ 6:సర్వేపల్లి నియోజకవర్గం కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ…

రాయదుర్గం నియోజకవర్గం లో పర్యటించిన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి

మన ధ్యాస ప్రతినిధి, రాయదుర్గం, డిసెంబర్ 6: రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహల్ మండల పరిధిలోని కల్యం గ్రామము నందు మరియు గుమ్మగట్ట మండలం పరిధిలోని ఎర్రంపల్లి గ్రామాల నందు పర్యటించిన*రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు మరియు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాపు…

కండలేరులో ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు…సి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*స్పిల్ వే గేట్ల వద్ద నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు అవాంతరాలే

మన ధ్యాస,మనబోలు ,డిసెంబర్ 6:సర్వేపల్లి నియోజకవర్గం,మనుబోలు మండలం కొలనకుదురు, కట్టువపల్లి, బద్దెవోలు, వెంకన్నపాలెం గ్రామాలలో శనివారం పర్యటించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు…

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కరణం హజరత్ నాయుడు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు శనివారం స్వాతంత్ర సమరయోధులు ,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు..! – అనంత వెంకటరామిరెడ్డి

– కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల్ని ఆదుకోండి– మీ కేసులపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదా?– అచ్చెన్నా.. శవరాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు– అన్నదాతలను శవాలుగా చేస్తోంది మీరు కాదా?– ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పిస్తున్నారా?– వైసీపీ జిల్లా…

ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నది నా లక్ష్యం ….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరులో ఘనంగా జరిగిన మెగా పేటీఎం 3 .0 కార్యక్రమం. వి ఆర్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తన ముఖ్య లక్షమని…

సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగకరంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రిమోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్లను శనివారం రాష్ట్ర పురపాలక పట్టణ…