శ్రీ అభయఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్ బి నగర్ :- మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని…