Author: mananews

శ్రీ అభయఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్ బి నగర్ :- మాన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని…

10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేద్దాం! వంగా సిద్ధాంత్ రెడ్డి.!!!

కర్మన్ ఘాట్ :- రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు వీధి వ్యాపారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా…

ఘనంగా కొల్లూరు యాదగిరి దంపతుల 50 వసంతాల పెళ్లిరోజు వేడుకలు

ఎల్ బి నగర్శ్రీ సాయి శరణాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్కొల్లూరు యాదగిరి దంపతుల 50 వసంతాల పెళ్లిరోజు వేడుకలు కొత్తపేట న్యూ మారుతీ నగర్ వారి స్వగృహం నందు అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల కాలనీవాసుల బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగాయిపెళ్లిరోజు…

బద్వేలు లో ఘనంగా బుద్ద పూర్ణిమ ఉత్సవ వేడుక

బద్వేలు, మన ధ్యాస మే1: బద్వేలు పట్టణం లోగల ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం మహనీయుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యాన, ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం కోశాధికారి సి.గంగన్న అధ్యక్షతన 2570 వ బుద్దపూర్ణిమ(బుద్ద జయంతి)ఉత్సవ…

కార్మికుల శ్రమను గుర్తించిన పార్టీ తెలుగుదేశం- మే డే శుభాకాంక్షలు తెలిపిన డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి

బద్వేలు, మన ధ్యాస మే 1: కార్మికుల శ్రమను గుర్తించి వారికి భరోసా కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమని డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాయ కష్టమే…

దొంగతనం కేసులో ముద్దాయి అరెస్టు

Mana Dhyasa :- పొన్నలూరు మండలం పరుచూరివారిపాలెం సమీపంలోని జగనన్న కాలనీల్లో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో కలిసి దొంగను చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుంచి హోమ్ థియేటర్, కార్ బ్యాటరీలు, మైక్ సెట్…

బాలికలను చదివిద్దాం..రక్షిద్దాం

మన ధ్యాస ప్రతినిధి పాచిపెంట,ఏప్రిల్ 23:– పార్వతీపురం జిల్లా కలెక్టర్,మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలు మేరకు గురువారం నాడు పాచిపెంట,పాంచాలి గ్రామాల్లో భేటీ భాచావో – భేటీ పడవో( బాలకలను రక్షిద్దాం- బాలికలను చదివిద్దాం) అంశం…

వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి నియామకం

తిరుపతి, మన ధ్యాస, ఏప్రిల్ 17: శ్రీ రంగరాజపురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి ప్రచార విభాగం కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ…

తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు.

తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష…

ఘనంగా శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్

సామాన్య కుటుంబంలో పుట్టి… గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకున్న చరితా రెడ్డి MANA DHYASA :- ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన అద్భుతమైన పట్టుదల.. ప్రతిభతో వైద్య విద్యలో చెరగని ముద్ర వేసింది ఆ యువ…