Author: mananews

అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి…

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…

గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలి

వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం.వెంకటగిరిలో లాంఛనంగా ప్రారంభం అయిన ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేవలు గూడూరు, మన న్యూస్ :- గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీగోల్డ్…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

బంగారు కుటుంబాల దత్తతకు దాతలు ముందుకు రావాలి – మండల టిడిపి ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు!

పాలసముద్రం మండలం మన న్యూస్:- సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రభుత్వ విప్. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం. థామస్ సూచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 పథకంలో భాగంగా బంగారు కుటుం బాలను దత్తత తీసుకునేందుకు పాలసముద్రం…

తమ గ్రామం సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన- ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం మండలం మన న్యూస్:– పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్నారై పురుషోత్తం యాదవ్ తమ గ్రామంలో స్థానిక రోడ్డులు, సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కార్వేటినగరంలో అర్జీ ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే…

మోడల్ పాఠశాలను సందర్శించిన ప్రధానోపాధ్యాయుడు

మన న్యూస్ పాచిపెంట జూలై 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఉన్న మోడల్ పాఠశాలను మంగళవారం క్లస్టర్ హెచ్ఎం సందర్శించారు. పాఠశాలకు వెళ్లిన ఆయన ముందుగా ఈరోజు హాజరైన ఉపాధ్యాయుల అటెండెన్స్ పుస్తకాలను తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలో…