Author: mananews

మొక్కజొన్నకు పంట భీమా తప్పనిసరి

మన న్యూస్ పాచిపెంట, జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

ఎవరు అధైర్యపడవద్దు – మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

మన న్యూస్ సాలూరు జూలై 29 :- పీఏసీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు పీడిక రాజన్నదొర సమావేశం ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసిన మాజీ డిప్యూటీ…

సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్ సాలూరు జూలై 29:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మున్సిపాలిటీలోని 12, 13, 15, 16, 17 వార్డులలో ఘనంగా నిర్వహించబడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలన విశేషాలను…

మంత్రి కొల్లు రవీంద్ర కు ఘన స్వాగతం

మన న్యూస్,తిరుపతి :రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చంబరు ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య…

తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని 3 గంటల్లో ట్రేస్ చేసినఇంద్ర పాలెం పోలీసులు

కాకినాడ జూలై 29 మన న్యూస్ :- కాకినాడ రూరల్ మండలం ఎస్. అచ్యుతాపురం గ్రామానికి చెందిన తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని ఇంద్ర పాలెం పోలీసులు 3 గంటల్లో అమలాపురంలో విజయవంతంగా గుర్తించారు. ఇంద్ర పాలెం ఎస్‌ఐ, సిబ్బంది ముమ్మర…

ఎకరానికి 330 రూపాయలతో మొక్కజొన్న పంటకు పంటల భీమా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 29 :-పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఆఖరి తేదీ జూలై 31 అని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మిత్తి…

పొలం పిలుస్తుంది – వ్యవసాయ శాఖ అధికారి కే శిరీష

మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస గ్రామం లో మండల వ్యవసాయ అధికారి కే శిరీష ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో…

అనధికార లే అవుట్ క్రమబద్ధీకరణ స్కీంలో సవరణలను వినియోగించుకోవాలి-గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు

గూడూరు, మన న్యూస్ :- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ శాఖ ఈనెల 26న జారీ చేసిన జీఓ ఎంఎస్. నెంబరు 134 ప్రకారం లేఔట్ క్రమబద్ధీకరణ స్కీం 2020కి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్…

నిరుపేదలకు పదివేలు వేలు మీల్స్ సరఫరా చేసిన రాబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) వాలంటీర్స్

గూడూరు, మన న్యూస్ :- స్వాతంత్రం 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ రోబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) చేపట్టిన కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు #Missionsankalp78 క్యాంపెనింగ్ కార్యక్రమం దేశం…

ఏఐ గ్రాడ్యుయేషన్ లో గూడూరు వాసి పట్టా

గూడూరు, మన న్యూస్ :- ఏఐ (కృత్రిమ మేధ)పై 60 రోజులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పోగ్రాంలో గూడూరు కి చెందిన సుధా చంద్రమౌళి టాపర్ గా నిలిచారు. హైదరాబాద్ టి హబ్ లో జరిగిన పట్టాలు ప్రదానోత్సవంలో ఏఐ పట్టా అందుకున్నట్లు…