Author: mananews

ఘనంగా మిని సో ప్రారంభం

కొంపల్లి. మన న్యూస్ :- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సుచిత్ర సర్కిల్లో గల టిఎన్ఆర్ నార్త్ సిటీ లోని రెండవ అంతస్తులో పియూష్ అగర్వాల్ నేతృత్వంలోని మిని సో స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ…

వివాహవేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన కొత్త కుర్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రాయపోల్ మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్ కూతురు నందిని రేవంత్ గౌడ్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన.టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్…

ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

అలంపూర్ చౌరస్తా నుంచి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ గా బయలుదేరిన మహాత్మా జ్వోతిరావు పూలే విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని కలెక్టరేట్ కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు. కలెక్టర్ కు వినతిపత్రం…

ఇటిక్యాల మండలంలో రెచ్చిపోతున్న దొంగ బాబాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో దయ్యాలు భూతాలు పూజల పేరుతో తాయితల పేరుతో జనాల నుండి సొమ్ము వసూలు చేస్తున్నారు మండల కేంద్రంలో కొందరు మరియు ఉదండాపురం…

ప్రజా ఆరోగ్యమే – ప్రభుత్వ లక్ష్యం -లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

వాహనాలను తనిఖీ చేస్తున్న పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్

మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి…

వ్యవసాయ రంగంలో మార్పులు, డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ, ఆదాయం ఎక్కువ మదుపు తక్కువ ,సద్వినియోగం చేసుకోవాలి రైతులు – సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ

మన న్యూస్ పాచిపెంట,జూలై 30:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దేశానికి వెన్నెముక రైతన్న ఆ రైతన్న కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రకరకాల సంక్షేమ పథకాలు యాంత్రీకరణ పద్ధతులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో సమూల…

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అపెక్స్ పరిశ్రమలు మండల లీగల్ సెల్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన…